V6 News

Warangal

సాయం కోసం ఎదురుచూపులు

రావిరాల, సీతారాంతండాలో సర్వం కోల్పోయిన ప్రజలు నష్టాన్ని అంచనా వేసిన అధికారులు   వరద నష్టానికి గురైన వందల కుటుంబాలు మహబూబాబాద్​,

Read More

బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కు లేదు: కడియం శ్రీహరి ఫైర్

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: ఉప ఎన్నిక వస్తుందని కొందరు మాయ మాటలు మాట్లాడుతున్నారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్​ నేతల

Read More

ఫోకస్ ఆన్ కేయూ.. కబ్జాలు తేల్చేందుకు రంగంలోకి విజిలెన్స్

కేయూలో కబ్జాలు తేల్చేందుకు  రంగంలోకి విజిలెన్స్   1956 నాటి సేత్వార్ రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు  నిర్మాణ డాక్యుమె

Read More

గ్రేటర్ అభివృద్ధికి నిధులు కేటాయించండి : గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నుంచి రూ.4,500 కోట్లు కేటాయించాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు

Read More

ఈ–వెహికల్స్​కు యమ క్రేజ్.!

జిల్లాలో ఇప్పటివరకు వెయ్యికి పైగా బైక్​లు ఎలక్ట్రిక్​ వెహికల్స్​కు పెరుగుతున్న డిమాండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్న యూత్ డైలీ సగటున 10 నుంచి 12 వరక

Read More

గణనాథుడికి ముస్లిం వ్యక్తి 10 కేజీల లడ్డూ

మరిపెడ, వెలుగు: గణేశ్​ నవరాత్రుల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఆర్ఎస్ ప్లాజా ఉత్సవ కమిటీ విగ్రహం ఏర్పాటు చేసింది. విగ్రహ దాత రేసు సునీత, సత్త

Read More

సీకేఎం హాస్పిటల్‌‌‌‌లో చిన్నారి కిడ్నాప్‌‌‌‌.. 48 గంటల్లో పట్టుకున్న పోలీసులు

వరంగల్, వెలుగు: వరంగల్‌‎లోని సీకేఎం హాస్పిటల్‌‎లో నాలుగు రోజుల బాబు కిడ్నాప్‌‌‌‌నకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన

Read More

మాజీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు నమోదు

వరంగల్: కుడా మాజీ డైరెక్టర్​, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రధాని అనుచురుడు మోడం ప్రవీణ్ పై కేసు నమోదైంది. వరంగల్​ కు చెందిన రాంబా

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన.. సింగరేణిలో నిలిచిన బొగ్గ ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన పడుతోంది. ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్ప

Read More

వరద బాధితులను ఆదుకుంటాం:ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​

మరిపెడ, వెలుగు: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వ విప్​డోర్నకల్ ​ఎమ్మెల్యే రామచంద్రు నాయక్​ అన్నారు. ఆదివారం మహబూబాబాద్

Read More

కమీషన్లు తీసుకుని సాకులు చెబుతున్రు:ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి​ ​

 వరంగల్, వెలుగు: కాళోజీ కళాక్షేత్రం నిర్మాణానికి కరోనా అడ్డువచ్చిందని చెబుతున్న మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్ కు, మద్రాస్, తిరుపతిలో తాను క

Read More

వినాయక విగ్రహానికి ముస్లింల విరాళం

గూడూరు, వెలుగు:మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి గ్రామానికి చెందిన ముస్లింలు విరాళం అందజేశారు. ఈ సందర్భం

Read More

మరిపెడలో కేంద్ర బృందం

మరిపెడ, వెలుగు: ఖమ్మం జిల్లాలోని వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, తె

Read More