Warangal
జర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు : పొంగులేటి
అనుభవం, అర్హత కలిగిన జర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల క
Read Moreఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : చీమ శ్రీనివాస్
ములుగు, వెలుగు : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని ఉద్యమక
Read Moreఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు ఇవ్వడంతో అస్వస్థత
వరంగల్ జిల్లా వర్ధన్నపేట హాస్పిటల్&zwnj
Read Moreఏచూరి మరణం CPM పార్టీకి తీరని లోటు: నాగయ్య
ఖిలావరంగల్, వెలుగు: సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. శనివారం సీపీఎం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
Read Moreతమిళనాడు తైక్వాండోలో సత్తా చాటిన ఓరుగల్లు విద్యార్థి
హనుమకొండ సిటీ, వెలుగు: తైక్వాండో పోటీల్లో ఓరుగల్లు విద్యార్థి గుజ్జేటి శశాంక్ సత్తా చాటాడు. ఈ నెల 10 నుంచి13వ తేది వరకు తమిళనాడులోని శివగంగాయి జిల్లా
Read Moreవర్ధన్నపేట మున్సిపాలిటీలో వార్..!
వర్ధన్నపేట, వెలుగు: బిల్లులు, సమస్యల పరిష్కారాలపై అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య వార్సాగింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఆఫీస్లో శుక్ర
Read Moreగణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
జనగామ అర్బన్/ హనుమకొండ సిటీ, వెలుగు: వినాయక నిమజ్జన ఏర్పాట్లను శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని
Read More17న నర్సంపేట మెడికల్ కాలేజ్ ప్రారంభం
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజ్ను ఈనెల 17న ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. శని
Read Moreబైక్ అదుపుతప్పి ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
తొర్రూరు, వెలుగు: బైక్ అదుపు తప్పి కిందపడడంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చని
Read Moreఇరిగేషన్ శాఖ నష్టం రూ. 558 కోట్లు
తక్షణ సాయంగా అందించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి అధికారులతో నష్టం అంచనాల తయారీ.. కేంద్రానికి నివేదిక తాత్కాలిక రిపేర్లకు 75 కోట్లు..
Read Moreవనపర్తిలో రెండో రోజూ కొనసాగిన కూల్చివేతలు
వనపర్తి, వెలుగు: ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాల కూల్చివేత రెండో రోజూ కొనసాగింది. శుక్రవారం మున్సిపల్ ఆఫీసర్లు నల్లచెరువు, మర్రికుంట చ
Read Moreదేశం పోరాట యోధుడిని కోల్పోయింది : మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఢిల్లీలో వామపక్ష యోధుడు, సీ
Read Moreవరద బాధితులను ఆదుకోవాలి : ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వరద బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండ రామ్ కోరారు. మహబూబాబాద్జిల్లా గార్ల మండలంల
Read More












