worried
షాప్లు పోతే మేమెట్ల బతకాలె?
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవేతో తమ షాప్లు పోతున్నాయని హుస్నాబాద్ వ్యాపారులు ఆందోళ
Read Moreభర్త కాపురానికి తీసుకెళ్లడంలేదని అత్తారింటి ముందు భార్య ఆందోళన
కోల్బెల్ట్, వెలుగు: భర్త కాపురానికి తీసుకెళ్లడంలేదంటూ అతడి ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్పట్టణం ఏ జోన్లో జరిగింద
Read Moreమామిడి పూత ఆలస్యం.. దిగుబడిపై రైతుల్లో దిగులు
వచ్చిన పూతను ఆపేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులు పూతను తొలిచేస్తున్న నల్లి, ఇతరత్రా పురుగులు &nbs
Read Moreనాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి గండం..రిజర్వాయర్లో అడుగంటిన జలాలు
నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6.62 లక్షల ఎకరాల్లో ఆగిన సాగు దుక్కులు దున్ని, నార్లు పోసుకుని ఎదురుచూస్తున్న రైతులు
Read Moreమాతాశిశు ఆరోగ్య కేంద్రంలో విషాదం
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. గర్బిణీకి డెలివరీ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పసికందు చేతి
Read Moreరైతన్నలకు లభించని భరోసా.. రూ.10వేల పరిహారం ఎక్కడ
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానలు, అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టానికి గురైంది. పొలాల్లో వడ్లు రాలిపోయాయి. రోడ్లపై ఆరబోయిన ధాన్యం కొట్టుకోయి
Read Moreటమాట రైతు కన్నీరు
ఆదిలాబాద్, వెలుగు : నెల రోజుల క్రితం కిలో రూ. 50 వరకు ఉన్న టమాట ధర ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడ
Read Moreమంచిర్యాల జిల్లాలో మిల్లుల్లో వడ్లు లేక తిప్పలు
పలుమార్లు గడువు పొడిగించినా స్పందించని మిల్లర్లు నిరుడు వానాకాలం 39,528, యాసంగి 41,486 మెట్రిక్ టన్నులు పెండింగ్ తాజాగా ఈ నెలాఖర
Read Moreపరేషాన్లో మహబూబ్నగర్ జిల్లా పత్తి రైతులు
ఏపుగా పెరిగినా కాయ పట్టకపోవడంతో రైతుల్లో ఆందోళన మహబూబ్నగర్, వెలుగు :జిల్లాలో పత్తి రైతులు పరేషాన్లో పడ్డారు. నిరుడు పంటకు రేట్ బాగా వచ్చి
Read Moreవానలు పడుతుండటంతో ఆందోళనలో రైతులు
టార్పలిన్లు జాడలేవు.. గన్నీ బ్యాగుల ముచ్చటేలేదు మెదక్, వెలుగు: వరి కోతలు మొదలై వడ్లు వస్తున్నాయి. రెండు రోజులుగా వానలు పడుతుండటంత
Read Moreజిల్లాలోని పశువులకు లాంపి స్కిన్ వ్యాధి
గద్వాల, వెలుగు: జిల్లాలోని పశువులకు లాంపి స్కిన్ వ్యాధి సోకుతోంది. దీంతో మూగజీవాలు విలవిల లాడుతున్నాయి. ఎద్దు, ఆవులకు ఈ వ్యాధి వేగంగా వ్యాప
Read Moreమద్యం పాలసీలో అక్రమాలు జరగలేదు
మద్యం పాలసీపై అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. దాదాపు 15 గంటల పాటు సోద
Read Moreటెట్ ఫలితాలు విడుదల.. కాసేపు ఓపెన్ కానీ వెబ్ సైట్
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. జూన్ 12న జరిగిన టెట్ ఎగ్జామ్ కు టెట్ పేపర్ 1కు 3,18,506 మంది, పేపర్ 2కు 2,51,070 మ
Read More