హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ మహిళలపై పోలీసులు, ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని సీఎం కేసీఆర్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం లేఖ రాశారు. వాళ్లపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి, బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. 2014 వరకు పోడు భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. మంచిర్యాల జిల్లా కోయపోచగూడెంలో గిరిజనులు 2002కు ముందే పోడు చేసుకున్నారని, అక్కడ గుడిసెలు వేసుకుంటే పోలీసులు వారిపై దాడి చేశారని పేర్కొన్నారు.
ఆదివాసీలపై దాడులు ఆపండి
- తెలంగాణం
- July 10, 2022
లేటెస్ట్
- కాంగ్రెస్తో కలిసిన కామ్రేడ్లు.. హస్తం పార్టీ అభ్యర్థుల ప్రచారంలో సీపీఐ నేతలు
- రన్నరప్ సాయి కార్తీక్ జోడీ
- మూసీకి పూర్వవైభవం తీస్కురావాలి
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలి
- హామీలన్నీ అమలు చేస్తే.. నేనూ రిజైన్ చేస్తా : మహేశ్వర్ రెడ్డి
- ప్రజాస్వామ్య రక్షణకు కాంగ్రెస్కే ఓటెయ్యాలి : కోదండరాం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే..హిస్టరీ షీట్ తెరుస్తాం
- 24 గంటల్లో రూ.2.81 కోట్లు సీజ్
- ఓయూలో విద్యార్థుల ఆందోళన
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు