తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. జులైలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఓటర్ల జాబితా సవరణ, వార్డుల విభజన మళ్లీ జరపాలని ఆదేశించింది. 73 మున్సిపాలిటీలపై ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. 14 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. వార్డుల విభజన సరిగా లేదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది.
మున్సిపల్ ఎలక్షన్స్ కు లైన్ క్లియర్
- తెలంగాణం
- November 29, 2019
లేటెస్ట్
- డిగ్రీ ఉంటే చాలు.. ఆర్మీ ఆఫీసర్ కావొచ్చు.. ఫుల్ డిటేల్స్ ఇవే
- అర్ధరాత్రి వరుస దొంగతనాలు..భయాందోళనలో లక్సెట్టిపేట
- జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్
- ఉపాధి కూలీల వాహనం బోల్తా
- మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
- NDA నోటిఫికేషన్.. ఇంటర్ అర్హతతో జాబ్స్
- పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- మే 23న మళ్లీ మనం మూవీ సెలబ్రేషన్స్
- జూన్ 1న బంగ్లాతో ఇండియా వామప్
- సెమీఫైనల్లో సాత్విక్, అశ్విని జోడీలు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి