తెలంగాణం
నవంబర్ 17 నుంచి పత్తి కొనుగోళ్లు బంద్
వరంగల్ సిటీ, వెలుగు: నేటి నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేయనున్నారు. సీసీఐ అనుసరిస్తున్న విధానాల వల్ల మిల్లర్లకు అన్యాయం
Read Moreఇమ్మడి రవి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయాం: చిరంజీవి
సినిమా పైరసీ సైట్ ఇబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోమవారం ( నవంబర్ 17 ) నిర్వహించిన ఈ ప్
Read MoreGood Health: మొలకలు వచ్చాయా.. ఇవి అస్సలు తినొద్దు.. ఆరోగ్య సమస్యలు వస్తాయి..!
ఆరోగ్యమే మహాభాగ్యం.. అన్నారు పెద్దలు.. ప్రస్తుతం అనేక వ్యాధులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. మొలకెత్తినవి తినాలని.. వీటి ద్వారా ఇమ్యూనిటిపవర్ పెర
Read Moreపోరాట అగ్ని కణం దొడ్డి కొమురయ్య
బచ్చన్నపేట, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట తొలి అగ్ని కణం దొడ్డి కొమురయ్య అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్
Read Moreమేడారంలో భక్తుల సందడి
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడ
Read Moreపొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఎల్లిపాయ కారంతో భోజనమా ?
కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో స్టూడెంట్లకు ఎందుకు ఎల్లిపాయకారంతో భోజనం పెడుతున్నారని శనివార
Read Moreఅక్రమ మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలి
రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వరావుపల్లిలోని సర్వే నెంబర్ 241 లోని ఎర్రబోడు గుట్ట నుంచి కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపార
Read More105 మందికి కంటి వైద్యపరీక్షలు
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించినట్లు వీడీసీ కమిటీ సభ్యులు త
Read Moreకార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే
తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు సతీశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం దేవయపల్లి గ్రామంలో సత
Read Moreలింగంపేటలో మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
లింగంపేట,వెలుగు: లింగంపేట పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ దీపక్కుమార్తెలి
Read Moreసౌదీ ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలు బలి.. ఒక ఫ్యామిలీ నుంచి ఏడుగురు.. మరో కుటుంబం నుంచి 8 మంది..
సౌదీ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోల విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాలు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రా యాత్రకు
Read Moreగన్నేరువరం డబుల్ రోడ్డు కోసం..హైవేపై యువజన సంఘాల మహా ధర్నా
గన్నేరువరం, వెలుగు: గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ నుంచి పొత్తూరు వరకు నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులను మొదలుపెట్టాలని యువజన సంఘాల లీడర్లు డ
Read Moreకొడిమ్యాల మండల రైతులు కటింగ్ లేకుండా వడ్లు కొనాలని ధర్నా
కొడిమ్యాల, వెలుగు: కటింగ్ లేకుండా వడ్లు కొనాలని కొడిమ్యాల మండల రైతులు పూడూరు హైవేపై ఆదివారం ధర్నాకు ది
Read More












