తెలంగాణం

మెంగారం శివాలయంలో చోరీ

లింగంపేట, వెలుగు :  మండలంలోని మెంగారం గ్రామ శివాల యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్డు  సాయంతో ఆలయం

Read More

తగ్గిన బంగారం ధరలు.. నిన్న మొన్నటి దాకా లక్ష.. ఇప్పుడేమో హైదరాబాద్లో తులం ఎంతంటే..

యూఎస్ టారిఫ్ వార్ కారణంగా మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు భారీ పెరిగాయి. చైనా-యూఎస్ ట్రేడ్ సృష్టించిన భయాలతో చాలా దేశాలు బంగారం

Read More

డివైడర్లు కూలుతున్నయ్ !

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెయిన్​ రోడ్ల మధ్యలో లక్షలాది రూపాయలతో నిర్మించిన డివైడర్లు కూలిపోతున్నాయి. వీటిని 2, 3 ఏండ్ల క్రితం

Read More

ఉచిత సమ్మర్​ క్రికెట్​ కోచింగ్

కామారెడ్డి, వెలుగు : హైదరాబాద్​ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఉమ్మడి నిజామాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ సహకారంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మే

Read More

మన్​ కి బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బీజేపీ నాయకులు

ఆర్మూర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కి బాత్ కార్యక్రమాన్ని దేశ పౌరులందరూ చూడాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. ఆర్మూర్​లో

Read More

యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ: యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్-1 బ

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డిటౌన్, వెలుగు :  జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్టుల  ఫెడరేషన్​ ( టీడబ్ల్యూజేఎఫ్​) స్టేట్​ ప్రెసిడెంట

Read More

భూ బాధితులకు ఆశాకిరణం భూభారతి.. ఉపయోగాలేంటంటే..

పాలకులు ఏ చట్టం చేసినా, ఎలాంటి  సంస్కరణలు తీసుకొచ్చినా అవి ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. అలా వచ్చినవాటికి ప్రజామద్దతు లభించడంతో పాటు అవి పదికాలాలపా

Read More

ఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: కలెక్టరేట్​లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా ఆదివారం ఒక ప్ర

Read More

నిర్మల్ జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వంద మంది మైనర్లు

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కౌన్సెలింగ్ నిర్మల్, వెలుగు:  రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిర్మల్​ఎస్పీ జానకి షర్మిల స్పెషల్​ఫోకస్​పెట్టార

Read More

జన్నారం గ్రామంలో ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో

జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ  రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.

Read More

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ ​వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల

Read More

సంగారెడ్డి ఏపీపీ అరెస్ట్.. రూ.3.2 కోట్లు తీసుకొని భార్య మాయమైనట్లు భర్త ఫిర్యాదు

పంజాగుట్ట, వెలుగు: భర్తతో గొడవ కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మహిళా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) ఆచూకీ లభించింది. తన భార్య రూ.3.2 కోట్లు

Read More