తెలంగాణం
గంగాధర మండలంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
గంగాధర, వెలుగు: గంగాధర మండలం నారాయణపూర్భూ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్క
Read Moreఇక ఇతనికి దిక్కెవరు..? సౌదీ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి.. ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడు
సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం కన్నీళ్లను తెప్పిస్తున్న ఘటన. దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన మ
Read Moreనిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రామడుగు, వెలుగు: యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని
Read Moreవేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు వేములవాడ, వెలుగు: కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామ
Read Moreకరీంనగర్ జిల్లాలో హిమోఫిలియోపై అవగాహన సదస్సు
కరీంనగర్ టౌన్, వెలుగు: పెద్దపల్లి హోమియో సొసైటీ, కరీంనగర్ జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో హిమోఫిలియో వ్యాధిగ్రస్తులకు కరీంనగర్ సిటీలో ఆదివారం అవగాహన సదస్సు నిర
Read Moreమరికల్ మండలంలోని 30 క్వింటాళ్ల పత్తి దగ్ధం
మరికల్, వెలుగు: మండలంలోని చిత్తనూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్కు చెందిన 30 క్వింటాళ్ల పత్తి కాలిపోయింది. తన చేనులో పండించిన పత్తిని ఇంట్లో ఓ గదిలో
Read Moreరైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి : కలెక్టర్ మధుసూదన్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. ఆదివారం గం
Read Moreఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కురుమూర్తి జాతరకు పోటెత్తిన భక్తులు
చిన్నచింతకుంట, వెలుగు: కురుమూర్తి జాతర సందడిగా సాగుతోంది. ఆదివారం కావడంతో కురుమూర్తి వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల
Read Moreకార్తీకమాసం 2025: కుటుంబకలహాలు వేధిస్తున్నాయా.. కార్తీక మాసశివరాత్రి ( నవంబర్ 18).. ఇలా పూజించండి.
కార్తీకమాసం కొనసాగుతోంది. ఈ ఏడాది ( 2025) మరో ( నవంబర్ 17 నాటికి) మూడు రోజులకు ముగుస్తుంది. ఇప్పటికే నాలుగు సోమవారాలు..
Read Moreఅనాథాశ్రమానికి వెహికల్ అందజేసిన ఎమ్మెల్యే : తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం సమీపంలోని చిట్యాల వద్ద ఉన్న చేయూత అనాథాశ్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన తల్లిదండ్రులు సాయిరెడ్డి, వెంకటమ్మల జ్ఞా
Read Moreఈద్గాన్ పల్లిలో రూ.46 కోట్లతో..అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
బాలానగర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను డెవలప్ చేసేందుకు ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తెలిపారు. రాజాప
Read Moreచివరి ధాన్యపు గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి హాలియా, వెలుగు: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పించే మద్
Read Moreజిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె ఉపసంహరించుకోవాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ, వెలుగు: జిల్లాలో పత్తి కొనుగోళ్ల పై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం తన క్యాంపు కార్యాల
Read More












