తెలంగాణం
తెలంగాణలో మాకు పోటీలేదు..ప్రతిపక్షం లేదు: మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణలో తమకు పోటీ లేదు.. ప్రతిపక్షం లేదని అన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కవిత - కేటీఆర్ పంచాయతీ తెగే సరికి పదేళ్లు పడుతుందన్న
Read Moreమత్స్యకారుల పంట పండింది.. లోయర్ మానేరు డ్యాంలో వలకు చిక్కిన భారీ చేప
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం
Read Moreఢిల్లీకి సీఎం రేవంత్.. బీసీ రిజర్వేషన్లపై న్యాయనిపుణులతో చర్చ
వెనుకబడిన వర్గాల వారికి 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్ట
Read Moreలంకెబిందెల పేరుతో..వ్యాపారికి రూ. 20 లక్షలు టోకరా పెట్టిన కేటుగాళ్లు
ప్రస్తుత డిజిటల్ యుగంలో రకరకాల మోసాలు బయటపడుతున్నాయి.ఈజీ మనీ కోసం జనానికి ఉన్న అత్యాశను ఆసరగా తీసుకుని కూర్చున్న చోటనే కోట్లు కొల్లగొడుతున్నారు
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన.. భద్రాద్రి కొత్తగూడెం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్
ఏసీబీ ఎన్ని దాడులు చేస్తున్నా ఎంత మందిని అరెస్టు చేస్తున్నా అధికారుల తీరు మారటం లేదు. ఏసీబీకి దొరికితే ఉద్యోగం రిస్క్ లో పడుతుందని కూడా ఆలోచించక
Read Moreరాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్
రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. కరీంనగర్ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడిన ఆయన.. పది మంది ఎమ్మెల్యే సంగతి
Read Moreకొత్త రేషన్ కార్డుకు రూ.400, పహానీకి రూ.2000.. అవినీతికి అడ్డాగా మోత్కూర్ తహసీల్దార్ కార్యాలయం
అవినీతి నిరోధక శాఖ ఎన్ని దాడులు చేసినా ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మారటం లేదు. చిన్న పనికి కూడా వందలు, వేలల్లో లంచాలు వసూలు చేస్తూ సమాన్యులను ఇబ్బందులకు గ
Read Moreకొత్తగా చేరిన వాళ్లు .. 10 నెలలు పార్టీ కోసం పనిచేయాల్సిందే : మీనాక్షి నటరాజన్
కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్లు 10 నెలలు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరా
Read Moreఅశ్వారావుపేటలో అమానుష ఘటన.. ఎముకల గూడుగా మారి ప్రాణాలొదిలిన వివాహిత.. ఏం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన పూల నరేశ్, ప్రసన్న దంపతులకు పదేళ
Read Moreఓయూకి మళ్లీ వస్తా.. ఆర్ట్స్ కాలేజ్లో మీటింగ్ పెడతా: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీకి మళ్లీ వస్తానని.. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజ్లో మీటింగ్ పెడతానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ వచ్చిన రో
Read Moreకేబుల్ కట్.. ఇంటర్నెట్ బంద్.. మణికొండ RTO ఆఫీస్లో పనులు అయితలేవ్ !
రంగారెడ్డి జిల్లా: మణికొండ RTO ఆఫీస్లో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రికల్ స్తంభాలపై ఇష్టానుసారంగా కేబుల్స్, ఇం
Read Moreతెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్సిటీ : సీఎం రేవంత్
సోమవారం ( ఆగస్టు 25 ) ఓయూలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా యూనివర్స
Read Moreకళ్లలో కారం కొట్టి.. కత్తులతో పొడిచి చంపారు: నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం
నిజామాబాద్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. కళ్లలో కారం కొట్టి కత్తులతో పొడిచి ఇద్దరిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంల
Read More













