తెలంగాణం
బాల్యవివాహాలను అరికట్టాలి
కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : బాల్య వివాహాలు, శిశు విక్రయాలను అరికట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో అస్ర అంజుం అధికారులకు సూచించారు. మంగళవారం, కట్టంగూర
Read Moreబస్వాపురం నిర్వాసితులకు పరిహారం అందించాలి : ఎస్.వీరయ్య
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య యాదాద్రి, వెలుగు: బస్వాపురం రిజర్వాయర్పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయడంతోపాటు నిర
Read Moreప్రతి నెలా 100 ఫోన్లు రికవరీ : ఎస్పీ నరసింహ
సూర్యాపేట, వెలుగు: ప్రతి నెలా జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. మంగళవారం 102 ఫోన్
Read Moreహోటళ్లలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీ
ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో పలు హోటళ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్లు, మిల్క్ పార్లర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు.
Read Moreక్రీడలతో ఆరోగ్యవంతమైన జీవితం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
కలెక్టర్ ఇలా త్రిపాఠి హాలియా/ నల్గొండ అర్బన్, వెలుగు: క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని నల్గొండ కలెక్ట
Read Moreమౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళి
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం
Read Moreనల్గొండ జిల్లాలో గంజాయి రవాణా కేసులో నలుగురు అరెస్టు
నకిరేకల్, (వెలుగు): గంజాయి రవాణా కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక పీఎస్లో వివరాలు వెల్లడి
Read Moreఆన్ లైన్ బెట్టింగ్ లో నష్టపోయి దొంగగా మారిన బీటెక్ యువకుడు
హుజూర్ నగర్, వెలుగు: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరంనకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఆన్ లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్ లో
Read Moreపీహెచ్సీలను బలోపేతం చేయాలి : ములకలపల్లి రాములు
సూర్యాపేట, వెలుగు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, వాటిని బలోపేతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్
Read Moreరైతులూ జర జాగ్రత్త: మీ భూమి రికార్డులపై కన్నేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: ఈజీ మనీ, అక్రమ సంపాదనకు అలవాటు పడిన సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఇన్నాళ్లు బ్యాంక్ కేవైసీ అప్&zwnj
Read Moreనవంబర్ 13 నుంచి ఎంజీయూ పరిధిలో సెమిస్టర్ పరీక్షలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 18,827 మంది విద్యార్థులు నల్గొండ, వెలుగు: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధ
Read Moreఖమ్మం జిల్లా డీఈవోగా చైతన్య జైని
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిగా చైతన్య జైని మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ జిల్లా అధికారిగా బాధ్యతలు
Read Moreఅబుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం : కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్
సూర్యాపేట/ తుంగతుర్తి, వెలుగు: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను కొనసాగిద్దామని సూర్యాపేట కలెక్టర్ తేజేస్ నంద్లాల్ పవార్ పిలుపునిచ్చారు. మంగళవారం
Read More












