
తెలంగాణం
దేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ వాళ్లు: మహేష్ గౌడ్
హన్మకొండ: బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమర్ గౌడ్ ఫైర్ అయ్యారు. దేవుళ్ల పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్లు బీజేపీ నేతలని ఘాటు విమర్శలు చేశారు
Read Moreపెట్టుబడులకు చైనా తర్వాత తెలంగాణానే బెస్ట్:సీఎం రేవంత్రెడ్డి
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చాయి.చైనాతో పాటు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని వ్యాపార వేత్తలు భావిస్తున్నారు.తెలంగాణ వడ్డించిన వి
Read Moreగ్రామాల్లో యువతకు ఉపాధి కల్పిస్తాం:సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ ఎంఈ పాలసీని తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏ
Read Moreచిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకుంటాం:సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను సృష్టించేందుకు MSME2024 పాలసీ తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శిల్పకళా వేదిక లో MSME20
Read Moreమొబైల్స్ మన మాటలు వింటాయా?..
ఎప్పుడైనా గమనించారా? ఇంటర్నెట్ ఏదైనా ప్రొడక్ట్ గురించి వెతికితే, తర్వాత మిగతా యాప్స్ లో కూడా ఆ ప్రొడక్ట్ గురించిన యాడ్స్ వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుత
Read Moreయాదాద్రి నర్సన్న హుండీ లెక్కింపు షురూ.. ఆగస్టులో ఎంతొచ్చిందో తెలుసా..?
యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు ప్రారంభమైంది. ఆలయ ఈవో భాస్కర్ రావు సమక్షంలో హుండీ లెక్కింపు జరుగుతోంది.
Read Moreబెల్లంపల్లిలో అమృత్ 2.0 పథకానికి నిథులు కేటాయించాం: ఎమ్మెల్యే గడ్డం వినోద్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. అమృత్ 2.0 పథకం ద్వారా బెల్లంపల్ల
Read Moreబీఆర్ఎస్ కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా ము
Read Moreరాహుల్ గాంధీపై బీజేపీ కుట్ర చేస్తుంది : మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిథులు, అధికారులతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చే
Read MoreMSME Policy: ఎంఎస్ఎంఈ-2024 పాలసీని రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ-2024 పాలసీని విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎంఎస్ఎంఈ-2024
Read Moreస్కూల్ బస్సులో మంటలు.. భయంతో పిల్లల కేకలు..
కామారెడ్డి: ప్రైవేట్ స్కూల్ బస్సులో మంటలు రేగిన ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో బ్రిలియంట్ గ్
Read Moreశనిగకుంట మత్తడి ధ్వంసం .... మరమ్మత్తులు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశం
మంచిర్యాల జిల్లా చెన్నూరు లో శనిగకుంట మత్తడిని గుర్తు తెలియని దుండగులు ధ్వసం చేశారు. దీంతో నిండు కుండలా నీటితో నిల్వ ఉన్న చెరువు ఖాళ
Read MoreSuper Food : మిరియాల అన్నం.. కొర్రల పలావ్.. కాలీఫ్లవర్ రైస్.. అబ్బబ్బ ఇంట్లో టేస్టీగా ఇలా తయారు చేసుకోండి..!
వేడివేడి అన్నంలో ఏ కూర కలుపుకుని తిన్నా రుచిగా ఉన్నట్టే... అన్నంలో రకరకాల పదార్థాలు వేసి చేసే ఏ ఫ్రైడ్ రైస్ అయినా బాగుంటుంది. బయటికి వెళ్లినప్పుడు ఆకల
Read More