తెలంగాణం
కొత్త సంవత్సరం రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి.. తినేటప్పుడు చదవాల్సిన మంత్రం ఏది..
ఉగాది రోజు కచ్చితంగా హిందువులందరూ ఉగాది పచ్చడి తింటారు. అది తినకుండా మంచినీళ్లు కూడా తాగరు. అయితే గుళ్లో తీర్థం తీసుకుంటున్నప్పుడు అ
Read Moreఇంటర్ విద్య వ్యాపారమైంది: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
రాష్ట్రంలో ఇంటర్ విద్య వ్యాపారంగా మారిందని, ర్యాంకుల మాయలో పడి పేరెంట్స్ లక్షల రూపాయలు ధారపోస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో
Read Moreప్రకటనల పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ : పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికే రూ.564 కోట్లు ఖర్చు: మంత్రి పొంగులేటి సొంత పత్రికలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు టారిఫ్ల ద్వారా దోచిపెట్టిన్రు
Read Moreపాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నయ్..సీబీఐతో విచారణ చేపట్టాలి: క్రైస్తవ సంఘాలు
బషీర్బాగ్, వెలుగు: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐతో విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాలు, పాస్టర్
Read Moreగోదావరిఖనిలో గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ మృతి
గోదావరిఖని, వెలుగు: గుండెపోటుతో వెల్ఫేర్ ఆఫీసర్ చనిపోయ
Read Moreశిథిలాల కింద చిక్కుకున్నది ఇద్దరా... నలుగురా.?
భద్రాచలం లో కూలిన జి ప్లస్ ఫైవ్ శ్రీపతి నిలయం భవనం దగ్గర సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి బయటకు తీసిన మేస్త్రీ కామేష్ హాస్ప
Read Moreబచ్చన్నపేట పశువుల సంత వేలం రూ. 5.18 లక్షలు
బచ్చన్నపేట, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మేజర్పంచాయతీ పశువుల సంత వేలంపాట బుధవారం జరిగింది. ఏడాదిపాటు పశువుల సంతలో క్రయ, విక్రయాలు, రహదారి ని
Read Moreవరంగల్లోనూ ఆస్తిపన్నులో 90 శాతం రాయితీ
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని చొరవతో ఓటీఎస్ అమలు వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లోని జీడబ్ల్యూఎంసీలోనూ ఆ
Read Moreఇందిరమ్మ ఇండ్ల పనులను స్పీడప్ చేయండి : కలెక్టర్ సత్యశారద
వరంగల్జిల్లా కలెక్టర్సత్యశారద నల్లబెల్లి, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను స్పీడప్ ఈwచేయాలని వరంగల్ జిల్లా కలెక్ట
Read Moreప్రణాళికాబద్ధంగా ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మండలాల్లోని పైలట్ గ్రామాల్లో మంజూరు చేసిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ కు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని ఖమ
Read Moreఖమ్మం జిల్లాలో టెన్త్ ఎగ్జామ్సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం రిక్కా బజార్ ప్రభుత
Read Moreడిచ్పల్లి మండలంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
డిచ్పల్లి, వెలుగు : మండలంలోని నడిపల్లిలో రూ. 15 లక్షలతో సీసీ రోడ్ల పనులను కాంగ్రెస్ నేతలు బుధవారం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కింద రూ
Read Moreవడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.. కామారెడ్డి జిల్లాలో 16 కేసులు నమోదు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై బుధవారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా 69 చోట్ల తన
Read More












