తెలంగాణం
వడ్డీ వ్యాపారుల ఇండ్లపై దాడులు.. కామారెడ్డి జిల్లాలో 16 కేసులు నమోదు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై బుధవారం పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా 69 చోట్ల తన
Read Moreపాయింట్ ఆఫ్ ఆర్డర్పై రచ్చ..
సభలో కోర్టు గురించి ఎలా మాట్లాడ్తరు?: హరీశ్ రావు పార్లమెంట్లో మాట్లాడే అధికారం ఉంటది: మంత్రి ఉత్తమ్ కోర్టుల గురించి రేవంత్ కామెంట్ చేయలేదు: మ
Read Moreఎస్సారెస్పీ నుంచి ఏప్రిల్ 9 వరకు సాగునీటి విడుదల
బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి కోసం ఏప్రిల్ 9 వరకే సాగునీటి విడుదల జరుగుతోందని ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. &n
Read Moreమేయర్తో ఇండియనా స్టేట్ బృందం భేటీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: పదిహేనేండ్ల కింద జీహెచ్ఎంసీతో ‘సిస్టర్ సిటీ ఒప్పందం’ చేసుకున్న అమెరికాకు చెందిన ఇండియనా స్టేట్ ప్రతినిధుల బృందం బు
Read Moreలింగంపేట తహసీల్దార్ ఆఫీస్ ఖాళీ..ఆందోళనకు దిగిన రైతులు
పనుల నిర్వహణలో జాప్యం సర్వర్ డౌన్ అంటూ సాకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను వేడుకుంటున్న అన్నదాతలు లింగంపేట, వెలుగు : లింగంపేట తహ
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కవుట్ ఇవ్వాలి
కామారెడ్డి టౌన్, వెలుగు : లబ్ధిదారుల జాబితాలోని వారు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు రెడీగా ఉన్న వారికి వెంటనే మార్కవుట్ ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ స
Read Moreజమలాపురం బ్రహ్మోత్సవాలకు రావాలని డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
ఎర్రుపాలెం,వెలుగు: మండలంలోని జమలాపురం వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని బుధవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆలయ ఈవో జగన్ మోహ
Read Moreశంకరపట్నం మండలంలో రెండున్నర నెలల్లో 15 చోరీలు .. భయాందోళనలో గ్రామస్తులు
శంకరపట్నం మండలంలో వరుస చోరీలతో బేంబేలు శంకరపట్నం, వెలుగు: శంకరపట్నం మండలంలో వరుస చోరీలతో జనం బేంబేలెత్తుతున్నారు. రెండున్నర నెలల్లో సుమా
Read Moreవడ్లను శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తరలించాలి : అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్
రాజన్న సిరిసిల్ల, వెలుగు:- వడ్లను శుభ్రం చేశాకనే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అడిషనల్ కలెక్టర్  
Read Moreసీఎం, మంత్రిని కలిసిన శాతవాహన వీసీ ఉమేశ్కుమార్
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్లో ఇంజినీరింగ్&zwnj
Read Moreమంచిర్యాలలో మార్చి 28 మినీ జాబ్ మేళా
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని మిమ్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 28న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ఆఫీసర్రవిక
Read Moreఖానాపూర్ లో మైనార్టీ బాలుర గురుకులంలో సెక్యూరిటీ గార్డే హెడ్ కుక్
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకులంలో పని చేసే సెక్యూరిటీ గార్డే పిల్లలకు వండిపెడుతున్నారు. ఇద్దరు హెడ్ కుక్లు విధులకు రాకప
Read Moreనకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయం, కొనుగోలుపై కఠిన చర్యలు తీసుకోవా లని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. నకిలీ పత్తి వి
Read More












