తెలంగాణం

ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక ఒక్క బీజేపీనే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ జంకుతున్నయ్ మూడు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపిన బీజేపీ కంది, పటాన్ చెరులో ఎమ్మెల్సీ ఎన్న

Read More

మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర షురూ

తొలి రోజు గిరిజన దేవుళ్లకు గోదావరి స్నానాలు  సదర్ల భీమన్న, పోచమ్మ తల్లులకు ప్రత్యేక పూజలు మూడు రోజుల జాతరకు భారీగా తరలిరానున్న భక్తులు

Read More

అక్కంపల్లి రిజర్వాయర్​లో కోళ్ల కళేబరాలు

ఇక్కడి నుంచే హైదరాబాద్​కు తాగునీటి సరఫరా ఘటనపై నల్గొండ జిల్లా అధికారులు సీరియస్.. అదుపులోకి నిందితుడు ఆందోళన అవసరం లేదు: మెట్రో వాటర్​ బోర్డ్​

Read More

ఇంటర్ బోర్డును విజిట్ చేసిన ఆకునూరి మురళి

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు కార్యాలయాన్ని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి శుక్రవారం సందర్శించారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు

Read More

గిన్నిస్ రికార్డు కోసం 2,600 కిలో మీటర్లు స్కేటింగ్

ఆరోగ్య భారత్ నినాదంతో టీమ్ యాత్ర సూర్యాపేటలో ఘన స్వాగతం పలికిన లయన్స్ క్లబ్ సూర్యాపేట, వెలుగు : గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం దేశవ్యాప్తంగా 10

Read More

నీళ్ల కోసం మరో పోరాటం చేయాలి...బీఆర్‌‌‌‌‌‌ఎస్ కార్యకర్తలకు హరీశ్ రావు పిలుపు 

హైదరాబాద్, వెలుగు: నీళ్ల కోసం మరో పోరాటా నికి సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Read More

నాబార్డు రుణ ప్రణాళిక రూ.3.85 లక్షల కోట్లు

వ్యవసాయానికి 1.62 లక్షల కోట్లు 2025-26లో పంట రుణాల లక్ష్యం 87 వేల కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 2.03 లక్షల కోట్లు హైదరాబాద్&z

Read More

మాకూ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి:ఎంబీఎస్సీ కులాలు

మంత్రి దామోదరకు 57 ఎంబీఎస్సీ కులాల ప్రతినిధుల విజ్ఞప్తి  హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఎంబీఎస్సీలకు ప్రత్యేక డెవలప్ మెంట్

Read More

ఓబీసీలో ముస్లింలూ ఉన్నారు..బండి సంజయ్​కి ఇది కూడా తెలియదా?: ఈరవర్తి అనిల్

హైదరాబాద్, వెలుగు:  ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలూ ఉన్నారని, ఇది కూడా తెలుసుకోకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించడం కరెక్ట్ కాదని రాష్ట్ర మిన

Read More

రఘురామరాజు క్వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: కానిస్టేబుల్ పై దాడి కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాల

Read More

రోడ్ల రిపేర్లు త్వరగా పూర్తి చేయండి

అన్ని జిల్లాల ఎస్ఈలకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం  హైదరాబాద్, వెలుగు: వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను త్వరగా పూర్త

Read More

మిర్చికి రూ.25 వేల కనీస మద్దతు ధర ఇవ్వాలి:సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More