తెలంగాణం
శైలో బంకర్ ను తొలగించాలి .. కిష్టారంలో రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన
సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలోని శైలో బంకర్ ను వెంటనే తొలగించాలని చేపట్టిన నిరసన దీక్ష ఐదో రోజుకు చేర
Read Moreరోడ్డుపై మంచం వేసుకొని నిరసన
ముత్తారం, వెలుగు: దుమ్ము, ధూళితో తమ ఇండ్లు నిండి పోతున్నాయంటూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రంగయ్యపల్లి గ్రామస్తు
Read Moreరాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.56 లక్షలు : డిప్యూటీ సీఎం భట్టి
దేశంలోనే వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది: డిప్యూటీ సీఎం భట్టి వ్యవసాయ అభివృద్ధికి నాబార్డ్ సహకరించాలని విజ్ఞప్తి నాబార్డ్ స్టేట్ ఫో
Read Moreఆర్డరిచ్చి..అమలు చేయలె .. విద్యుత్ డిస్కమ్ ల్లోని 19,587 మంది ఆర్టిజన్లు ఏండ్లుగా పోరాటం
గత సర్కార్ లో విద్యుత్ సంస్థల్లో విలీనానికి ఆర్డర్ కాపీలు అందజేత అసెంబ్లీలోనూ ప్రస్తావించిన మాజీ సీఎం కేసీఆర్ అయినా.. అమలు చేయకుండా నిర్ల
Read Moreఆల్టైమ్ రికార్డు..తులం బంగారం ధర రూ.89వేలు
బంగారం@ రూ.89,000 రూ.లక్షకు చేరిన వెండి ధర న్యూఢిల్లీ: పసిడి పరుగు ఆగడం లేదు. ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి భారీ కొనుగోళ్ల వ
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనం నేలమట్టం
స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కూల్చివేసిన రైల్వే శాఖ ప్రపంచస్థాయి సౌకర్యాలతో కొత్త భవన నిర్మాణం హైదరాబాద్సిటీ, వెలుగు:చారిత్రాత్మక
Read Moreఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి
టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి వినతి హైదరాబాద్, వెలుగు: ఔట్ సోర్సింగ్పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్నవారందరినీ
Read Moreకుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: కుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు షాపు ఓనర్లను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ సుధీంద్ర త
Read Moreపంచాయతీ కార్యదర్శికి ఏడాది జైలుశిక్ష
నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పు నిజామాబాద్, వెలుగు: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసులో నిజామాబాద్ జిల్లా కోటగిరి కార్యదర్శికి ఏడాది జ
Read Moreమద్యం ప్రియులకు గుడ్ న్యూస్..ఉత్పత్తి పెంచిన కంపెనీలు.. రోజుకు 2లక్షల కాటన్ల బీర్లు
వేసవి దృష్ట్యా ఉత్పత్తిని పెంచిన కంపెనీలు డిమాండ్కు తగ్గట్టు సప్లయ్ చేసేందుకు ఏర్పాట్లు నాలుగు
Read Moreమానుకోట ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఉద్రిక్తత
సేవాలాల్ జయంతి నిర్వహణపై ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత ఎవరూ వెళ్లకుండా గుడికి లాక్ వేసిన పోలీసులు నేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకల
Read Moreకులగణన రీసర్వేకు అందరూ సహకరించాలి
బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ 16 నుంచి 28 వరకు జీహెచ్ఎంసీలో పర్యటన హైదరాబాద్, వెలుగు: కులగణన రీసర్వేకు అందరూ సహకరించాలని బీసీ
Read Moreట్రిపుల్ ఆర్నార్త్ టెండర్ గడువు పెంచారు
ఈ నెల 23 వరకు పెంచిన ఎన్హెచ్ఏఐ 5 ప్యాకేజీలుగా టెండర్ల ఆహ్వానం హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్(ట్రిపుల్ఆర్) నార్త్ పార్ట్ నిర్మాణానికి
Read More












