తెలంగాణం
కంది రైతుకు కష్టకాలం .. ధర లేక ఇండ్లలో పంట నిల్వలు
పరిమితంగా ఎకరానికి 3.31 క్వింటాళ్లే కొనుగోళ్లు 6 క్వింటాళ్లకు పెంచాలని రైతుల డిమాండ్ ప్రభుత్వానికి నివేదిక.. ఆదేశాల కోసం ఎదురుచూపులు జి
Read Moreఖమ్మం మార్కెట్కు లక్ష బస్తాల మిర్చి..ఈ సీజన్లోనే అత్యధికం
తేజా రకం క్వింటా జెండా పాట రూ.14 వేలు క్వింటా రూ.6 వేల వరకు తగ్గించి కొనుగోలు చేసిన వ్యాపారులు వరంగల్ ఎనుమాముల మార్కెట్కూ పోటెత్తిన మిర్చి
Read More3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు
కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్ స్థానానికి 15 నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్ ముగిసిన గడువు.. చివ
Read Moreస్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్.!
ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండలం యూనిట్గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు రెండు రోజుల్లో కలెక్టర్లకు రిపోర్ట్
Read Moreమహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు ఒకటి కాదు రెండు శుభవార్తలు
శ్రీశైలం/నంద్యాల: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం ఒకటికి రెండు శుభవార్తలు చెప్పింది. టోల్ గేట్ ఎత్తివేతతో పాటు భక్తులకు
Read Moreహైదరాబాద్ - విజయవాడ హైవే పై ట్రాఫిక్ ఆంక్షలు
- తెలంగాణ లోనే రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సమీక్ష నిర్వహించారు. పెద్దగట్టు జాతర
Read Moreఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం (ఫిబ్రవరి 10) గనులు, ఖనిజాభివృద్ధి
Read Moreచిలుకూరు రంగరాజన్కు మంత్రి కొండా సురేఖ పరామర్శ
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ను ఫోన్ల
Read Moreకేటీఆర్ రైతుల గురించి మాట్లాకపోవడమే బెటర్.. లేదంటే..: మంత్రి తుమ్మల వార్నింగ్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల పరిస్థితిని దిగజార్చారని
Read Moreమల్లారెడ్డి కబ్జా చేశారో.. లేదో.. తేల్చండి.. మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ సర్వే
కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 641,642,643,644,641/AAలో
Read Moreఅర్చకుడు రంగరాజన్పై దాడి చేసింది అందుకే.. డీసీపీ కీలక ప్రకటన
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి గురించి రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరె
Read Moreనువ్ కొడంగల్లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..: కేటీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించినా తాను రాజకీ
Read Moreఇంటి పర్మిషన్కు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ
వరంగల్: ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ని
Read More












