తెలంగాణం

కంది రైతుకు కష్టకాలం .. ధర లేక ఇండ్లలో పంట నిల్వలు

పరిమితంగా ఎకరానికి 3.31 క్వింటాళ్లే కొనుగోళ్లు  6 క్వింటాళ్లకు పెంచాలని రైతుల డిమాండ్ ప్రభుత్వానికి నివేదిక.. ఆదేశాల కోసం ఎదురుచూపులు జి

Read More

ఖమ్మం మార్కెట్​కు లక్ష బస్తాల మిర్చి..ఈ సీజన్​లోనే అత్యధికం

తేజా రకం క్వింటా జెండా పాట రూ.14 వేలు క్వింటా రూ.6 వేల వరకు తగ్గించి కొనుగోలు చేసిన వ్యాపారులు వరంగల్​ ఎనుమాముల మార్కెట్​కూ పోటెత్తిన మిర్చి

Read More

3 ఎమ్మెల్సీ స్థానాలకు 118 మంది నామినేషన్లు

కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి 80‌‌, టీచర్ స్థానానికి 15 నల్గొండ టీచర్​ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్​ ముగిసిన గడువు.. చివ

Read More

స్థానిక ఎన్నికలకు వారంలోనే షెడ్యూల్.!

ప్రభుత్వానికి చేరిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక మండలం యూనిట్​గా సర్పంచ్, ఎంపీటీసీలకు బీసీ రిజర్వేషన్లు రెండు రోజుల్లో  కలెక్టర్లకు రిపోర్ట్​

Read More

మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్లే భక్తులకు ఒకటి కాదు రెండు శుభవార్తలు

శ్రీశైలం/నంద్యాల: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం ఒకటికి రెండు శుభవార్తలు చెప్పింది. టోల్ గేట్ ఎత్తివేతతో పాటు భక్తులకు

Read More

హైదరాబాద్ - విజయవాడ హైవే పై ట్రాఫిక్ ఆంక్షలు

- తెలంగాణ లోనే రెండో అతిపెద్ద జాతర దురాజుపల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సమీక్ష నిర్వహించారు. పెద్దగట్టు జాతర

Read More

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం (ఫిబ్రవరి 10) గనులు, ఖనిజాభివృద్ధి

Read More

చిలుకూరు రంగరాజన్కు మంత్రి కొండా సురేఖ పరామర్శ

మొయినాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సీఎం రేవంత్ రెడ్డి రంగరాజన్ను ఫోన్ల

Read More

కేటీఆర్ రైతుల గురించి మాట్లాకపోవడమే బెటర్.. లేదంటే..: మంత్రి తుమ్మల వార్నింగ్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల పరిస్థితిని దిగజార్చారని

Read More

మల్లారెడ్డి కబ్జా చేశారో.. లేదో.. తేల్చండి.. మల్లారెడ్డి యూనివర్సిటీలో రెవెన్యూ సర్వే

కుత్బుల్లాపూర్: హైదరాబాద్లోని మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో మేడ్చల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 641,642,643,644,641/AAలో

Read More

అర్చకుడు రంగరాజన్పై దాడి చేసింది అందుకే.. డీసీపీ కీలక ప్రకటన

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి గురించి రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరె

Read More

నువ్ కొడంగల్‌లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా..: కేటీఆర్

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో రాజీనామా చేసి, తమ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించినా తాను రాజకీ

Read More

ఇంటి పర్మిషన్‌కు లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

వరంగల్: ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ ఏసీబీకి చిక్కాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ని

Read More