తెలంగాణం
లొద్ది మల్లయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు
అచ్చంపేట, వెలుగు : నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన లొద్ది మల్లయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. బల్మూరు మండలంలోని లొద్ది మల్లయ్య క్షేత్రానికి బాణాల, మన్
Read Moreఆర్మూర్ లో కోటి రామనామ సంకీర్తన కల్యాణం
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్లోని క్షత్రియ ఫంక్షన్ హాల్ లో ఆదివారం రాత్రి శ్రీశ్రీశ్రీ నారాయణ స్వామిజీ వారి ఆధ్వర్యంలో కోటి రామనామ సంకీర్తన కల్యాణం
Read Moreఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఏకాదశి సందర్భంగా.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
వెలుగు, నెట్వర్క్: తొలి ఏకాదశి పర్వదినాన్ని ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన్యంకొండ శ్రీ
Read Moreజులై 9న సమ్మెను విజయవంతం చేయాలి : ఎం.ముత్తన్న
ఆర్మూర్, వెలుగు: ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర కార్యదర్శి ఎం.ముత్త
Read More8 మంది డెడ్బాడీలు దొరకట్లే .. సిగాచి మృతుల కోసం 7వ రోజు కొనసాగిన సహాయక చర్యలు
సంగారెడ్డి, పటాన్చెరు, వెలుగు: పాశమైలారం సిగాచి పేలుడు ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 8 మంది మృతుల ఆనవాళ్లు దొరకకపోవడంతో వారి డెడ్ బాడీ
Read Moreమెదక్ చర్చిని సందర్శించిన స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్
మెదక్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికొలస్ ఆదివారం మెదక్ చర్చిని సందర్శించారు. చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జి శాంతయ్య ఆయనకు చర్చి
Read Moreవనమహోత్సవం: అగ్రికల్చర్ యూనివర్శిటీలో రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో ప్రారంభించారు. రుద్రాక్ష మొక్కను నాటిన ఆయన ప
Read Moreజాతీయ స్థాయి రగ్బీ పోటీలకు ఏడుగురు ఎంపిక : కర్ణం గణేశ్ రవికుమార్
చేగుంట, వెలుగు: జాతీయ స్థాయి అండర్ 18 రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి ఏడుగురు క్రీడాకారులు ఎంపికైనట్లు శనివారం జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష, కార్య
Read Moreక్యాప్ స్కాలర్ షిప్ పోటీలకు రిత్విక్ ఎంపిక
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణంలోని అశోక్ నగర్కు చెందిన అండర్ 14 క్రికెటర్ రిత్విక్ రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. మహారాష్ట్రల
Read Moreఓపెన్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి : హెచ్ఎం భూమన్న
బజార్ హత్నూర్, వెలుగు: ఓపెన్ స్కూల్ ప్రవేశాల కోసం బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో దరఖాస్తులు చేసుకోవాలని హెచ్ఎం భూమన్న ఓ ప్రకటనల
Read Moreగ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఖానాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఖానాపూర్ మండలం
Read Moreఆదిలాబాద్ లో భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
నేరడిగొండ/జన్నారం/ఆదిలాబాద్, వెలుగు: తొలి ఏకాదశి పండుగను ప్రజలు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కట్టి ప్రత్యేక ప
Read Moreన్యాయస్థానం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించాలి..తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ
బషీర్బాగ్, వెలుగు: పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ(ఐడీసీ) మాజీ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండల
Read More












