తెలంగాణం

చిరుతను తప్పించబోయి కారు బోల్తా.. భార్య మృతి.. భర్తకు గాయాలు

నిజామాబాద్, వెలుగు: చిరుత పులిని తప్పించబోయి కారు బోల్తా పడటంతో భార్య స్పాట్​లోనే చనిపోగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్​లో

Read More

తెలంగాణకి ఐటీఐఆర్ ఇవ్వాల్సిందే : జగ్గారెడ్డి

అప్పటిదాకా కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్​మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ మ

Read More

యువత డ్రగ్స్​కు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

డ్రగ్స్​ నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క మాదాపూర్, వెలుగు : యువత చెడు వ్యసనాలను వీడి ఉన్నత లక్ష్యం వైపు అడు

Read More

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్​కు ఫిర్యాదు చేసినం : జగదీశ్ రెడ్డి

చర్యలు తీస్కోకుంటే కోర్టుకెళ్తం హైదరాబాద్, వెలుగు:  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ టికె

Read More

కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

    హైద‌రాబాద్‌ - విజ‌య‌వాడ రహదారిని ఆరు లేన్లుగా విస్తరించండి     ఎన్‌హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్

Read More

ఫీజు మొత్తం ఒకేసారి అడగొద్దు

    మెడికల్ కాలేజీలకు ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆదేశం హైదరాబాద్, వెలుగు : ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వద్ద కోర్సు మొత్తానికి ఒకేసారి ఫీజు వసూ

Read More

బోనాల జాతర ఏర్పాట్లు కంప్లీట్ చేయండి : మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: ఆషాఢ మాసం బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశి

Read More

29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్?

సమాచారం లేదన్న ఈవో  కొండగట్టు వెలుగు : ఏపీ డిప్యూటీ  సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 29న జగిత్యాల జిల్లా కొండగట్టుకు రాబో

Read More

ఆఫీసర్లది ఓ రేటు.. వ్యాపారులది మరో రేటు

కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుతున్న దళారులు హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌లోనే ప్రతి కూరగాయపై రూ. 20 నుంచి రూ. 30 పెం

Read More

అప్పుడు హీనంగా చూసి ఇప్పుడు బంతి భోజనాలా : ఆది శ్రీనివాస్

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా? బీఆర్ఎస్​లో మిగిలేది నలుగురే త్వరలో కాంగ్రెస్​లోకి మరికొన్ని చేరిక

Read More

రాహుల్ ప్రతిపక్ష నేతగా ఎన్నికవడం శుభపరిణామం : నిరంజన్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికవడం శుభ పరిణామని పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. రాహుల్ ఆ

Read More

ధరణిలో భూమిని తొలగించారని రైతు ఆత్మహత్యాయత్నం

తహసీల్దార్​ ఆఫీసు ముందు పెట్రోల్ ​పోసుకున్న బాధితుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో ఘటన  శంషాబాద్, వెలుగు : ధరణిలో తన భూమిని తొలగిం

Read More

మద్యం మత్తులో నిప్పంటించుకొని వ్యక్తి మృతి

మొగుళ్లపల్లి, వెలుగు : మద్యం మత్తులో, ఇంట్లో వాళ్లతో గొడవపడి ఒంటిపై డీజిల్‌‌ పోసుకొని నిప్పంటించుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంక

Read More