తెలంగాణం
మరో ఐదు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ జులై 21న భారీ వర్షాలు.. 22, 23 న భారీ నుంచి అతి
Read Moreతెలంగాణలో మూడు దశల్లో 111 ఏటీసీలు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు
తెలంగాణలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో కార్మిక ,ఉపాధికల్పన,గనుల శాఖ మంత్రి
Read MoreCM రేవంత్ గుడ్ న్యూస్: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 2025, జూలై 25 నుంచి రాష్ట్రంలోని అన్ని మండల కేంద్ర
Read Moreకొమురం భీం జిల్లా వాసులకు గుడ్ న్యూస్: జీవో 49 నిలిపివేత
జీవో 49ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. కొమురంభీం కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం జీవో 49ను విడుదల చేసింది ప్రభుత్వం. ఆదివాసీల
Read Moreపిడుగు పాటు మరణాలపై FIR నమోదు చేసి ఆర్థిక సహయం అందించండి: సీఎం రేవంత్
హైదరాబాద్: వర్షం పడితే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సోమవారం (జూలై 21) వర్షాలు, వైరల్ ఫీవర్స్, పంటల సా
Read Moreఢిల్లీ వెళ్లిన రామచందర్ రావు ?..జేపీ నడ్డాతో బండి, ఈటల ఇష్యూ పై చర్చించే చాన్స్
ఢిల్లీ వెళ్లిన బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు జేపీ నడ్డాతో బండి, ఈటల ఇష్యూ పై చర్చించే చాన్స్ సోషల్ మీడియా పోస్టులు, నేతల వ్యాఖ్యలను పా
Read Moreకాంగ్రెస్ నేత అనిల్ ను హత్య చేసింది స్నేహితులే...కారణం ఏంటంటే.?
మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి,పాతకక్షల వల్లే అనిల్ ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్య కే
Read Moreబెట్టింగ్ యాప్స్ కేసులో సంచలనం: రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీకి ఈడీ నోటీసులు
హైదరాబాద్: ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇందులో భాగంగా విచారణకు రా
Read Moreగుడ్ న్యూస్: మరో 681 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్
కొత్తగా 681 మంది డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్ మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి సీతక్క ఫైల్ పై సంతకం చేశారు. గత ప్రభుత్వ హయాంలో &nbs
Read Moreకులగణన, బీసీ రిజర్వేషన్లపై ..జులై 24న ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్
జులై 24న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారని చెప్పారు ఎంపీ మల్లు రవి. కులగణన సర్వేపై నిపుణుల కమిటీ నివేదిక
Read Moreమల్లికార్జున ఖర్గేకు బర్త్ డే విషెస్ చెప్పిన మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను.. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన తనయుడు, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశార
Read Moreసూర్యాపేటలో సినీ ఫక్కీలో బంగారం దోపిడీ.. గోడకు కన్నం.. 18 కిలోల గోల్డ్ మాయం !
సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో భారీగా బంగారం దోపిడీ జరిగింది. గోడకు రంధ్రం వేసి లోపలికి వెళ్లి18 కేజీల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సూర్యాపేట పట్టణం
Read Moreశ్రావణమాసం... పండుగల మాసం.. ఏఏ పండుగలు ఉన్నాయంటే...!
హిందువులు వ్రతాలకు.. పూజలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక శ్రావణమాసం వచ్చిందంటే మహిళల హడావిడి అంతా ఇంతా కాదు. పూజలు.. నోములు.. వ్రతాలు
Read More












