తెలంగాణం
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన డీసీఎం .. 20 బైకులు ధ్వంసం
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో వరంగల్ జాతీయ రహదారిపై డీసీఎం బోల్తాపడింది. అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునూతల గ్రామానికి 35 మంది  
Read Moreఅపోహలు వద్దు..గ్రామసభల్లోనే లబ్ధిదారుల ఎంపిక: భట్టి విక్రమార్క
లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇందులో ఎలాంటి అపోహలు వద్దన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్ల
Read Moreప్రతిపక్షం నిలదీస్తేనే ప్రభుత్వానికి సోయి ఉంటదా?: హరీశ్
ప్రతిపక్షం నిలదీస్తే గానీ ప్రభుత్వం నిరుపేదల గురించి ఆలోచించదా? అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాపాలన దరఖాస్తులకు కూడా రేషన్ కార్డులు ఇస
Read Moreచెన్నూరును క్లీన్ టౌన్గా మారుస్త
డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరిస్త అభివృద్ధికి అంతా కలిసి రండి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోల్బెల్ట్: చెన్నూరుసు రానున్న ర
Read Moreపసుపు బోర్డు సరిపోదు ..రూ.15 వేలు మద్ధతు ధర ఇవ్వాలి: కవిత
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేవలం బోర్డు రావడం మాత్రమే సరిపోదని.. మద్ధతు ధర రూ. 15 వేలు ఇవ్వాలన్నారు.
Read Moreహైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ భారీ పెట్టుబడి..రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్క్
హైదరాబాద్లో క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ భారీ పెట్టుబడి సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం ఎంవోయూ అడుగుల మేర ఐటీ పార్క్ ఏర్పాటు 1 మిలియన్ చదరపు
Read Moreధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్.. పుల్లూరి రఘు వర్ధన్ రావు 11 వ వర్దంతి
జులపల్లి మండలం వడ్కాపురం గ్రామంలో.. పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుల్లూరి రఘు వర్ధన్ రావు 11 వ వర్ధంతి కార్యక్
Read Moreహైదరాబాద్ లో మిస్సైన యువకుడు ఇబ్రహీంపట్నం చెరువులో శవమై తేలాడు..
రంగారెడ్ది జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ( జనవరి 19, 2025 ) చ
Read Moreమునుగోడులో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి ఫౌండేషన్ సౌజన్యంతో ఉచిత మెగా కంట
Read Moreతెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ ఇస్తాం.. మంత్రి ఉత్తమ్
సూర్యాపేట జిల్లాలో నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పాలనలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అర్హులైన వారిక
Read Moreరోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి భీమారం మండలం ఎల్బీపేటలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భూమి పూజ చేశారు. సంక్షేమ పథక
Read Moreక్రీడాకారులు స్పూర్తితో ఆడాలి.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
భీమారం మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జైపూర్ మండల కేంద్రంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట
Read Moreపితృదేవతల శాపం వేధిస్తుందా.. షట్ తిల ఏకాదశి (జనవరి25)న ఇలా చేయండి
పుష్యమాసం.. కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించి కొన్ని నియమాలు పాటిస్తే పితృశాపం తొలగి.. జీవితం ఆనందదాయకంగా కొనసాగుతుందని పురాణాలు
Read More












