తెలంగాణం
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఎమ్మెల్యే మందుల సామేల్ తుంగతుర్తి, వెలుగు : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. గురువారం తుంగతుర
Read Moreరోడ్డు కోసం ఏండ్లుగా పోరాటం.. నిధులు మంజూరైన అసంపూర్తిగా పనులు
మెదక్, నిజాంపేట్, వెలుగు: నిజాంపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు రోడ్డు కోసం ఏండ్లుగా పోరాటం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత నిధులు మంజూరై
Read Moreపలు కుటుంబాలకు మంత్రి తుమ్మల పరామర్శ
కల్లూరు, వెలుగు : కల్లూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరామర్శించారు. లింగాల గ
Read Moreతప్పుల తడకగా రేషన్ కార్డుల సర్వే...తహసీల్దార్కు ఫిర్యాదు
కుంటాల, వెలుగు: కుంటాల మండలంలో రేషన్ కార్డుల మంజూరు వివాదాలకు దారి తీసింది. వివిధ శాఖల అధికారులు గతంలో నిర్వహించిన కుల గణన, ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో సమగ
Read Moreఎల్ఆర్ఎస్ పూర్తయితే రూ.10 వేల కోట్ల ఆదాయం.. ఈ డబ్బులపై ప్రభుత్వ నిర్ణయం ఇది..
హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలోనే మొత్తం 4.60 లక్షలకు పైగా దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ కింద అందగా, వాటి ద్వారా హెచ్ఎండీఏకు రూ.వెయ్యి కోట్లు, జీహెచ్ఎంసీక
Read Moreసింగరేణి అభివృద్ధికి కృషి చేయాలి : జీఎం జి.దేవేందర్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో మెడికల్ఇన్వాలిడేషన్ ద్వారా డిపెండెంట్ఉద్యోగాలు దక్కించుకున్న యువతీయువకులు సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని మందమర్
Read Moreషార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం
ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు వ్యక్తులు కౌడిపల్లి, వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో షిఫ్ట్ డిజైర్ కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లా కౌడిప
Read Moreకుంభమేళాకు వెళ్లడమే కాదు... అక్కడ ఈ పనులు చేస్తేనే పుణ్యం
కుంభమేళా కొనసాగుతుంది. చాలామంది హిందువులు.. సాధువులు.. కుంభమేళా కార్యక్రమానికి హాజరవుతున్నారు. అసలు కుంభమేళ చరిత్ర ఏమిటి.. కుంభమేళాలో సాధువులు ఏ
Read Moreతెలంగాణలో వింత: ఏటేటా పెరిగే శివలింగం
తుంబూరేశ్వరాలయాన్ని16 స్తంభాల మండపంతో నిర్మించి అందమైన శిల్పాకృతులతో తీర్చిదిద్దారు. గర్భగుడి ప్రధాన ద్వారాన్ని నల్లసరపు రాతితో నిర్మించారు. చుట్టూరా
Read Moreతెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం : డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు
సారంగాపూర్, వెలుగు: మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతిని సారంగపూర్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జైపాల్ రెడ్డి ఫొటోకు డీసీసీ అధ్యక్షుడు శ్ర
Read More2030 నాటికి మూసీ డెవలప్మెంట్ కంప్లీట్.. టార్గెట్ తో ముందుకెళ్తున్న ప్రభుత్వం..
2030 నాటికి మూసీ పునరుజ్జీవం మొత్తం కంప్లీట్చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. మల్లన్న సాగర్నుంచి మంచి నీటిని తీసుకునేందుకు ట్రంక్పైప్లైన
Read Moreపోటా పోటీగా మోదీ క్రికెట్ కప్
నారాయణ్ ఖేడ్, వెలుగు: మోదీ క్రికెట్ కప్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ ఖేడ్ పట్టణంలోని తహసిల్ గ్రౌండ్లో గురువారం జరిగింది. ఖేడ్ నియోజకవర్గం నుంచి 32 టీంలు టోర్
Read Moreజీతాలు రావడంలేదని ఈజీఎస్ సిబ్బంది ఆందోళన
శివ్వంపేట, వెలుగు: మూడు నెలలుగా జీతాలు రావడంలేదని ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) సిబ్బంది గురువారం ఆందోళనకు దిగారు. కుటుంబ పోషణ భారంగా ఉందని, పిల్లల స్కూల్
Read More












