
తెలంగాణం
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
TS POLYCET Results 2024: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ పాలిసెట్-2024 ఫలితాలు సోమవారం (జూన్3) విడుదలయ్యాయి. జూన్ 3 మధ్యాహ్నం 12 గంట
Read Moreకౌంటింగ్ పై నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
రేపటి లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కు పార్టీ నేతలు, మంత్రులు,ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేతలలో జూమ్ సమావేశమయ్యార
Read Moreఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీలుగా తీవ్ర పోరాటం చేశాం:వివేక్ వెంకటస్వామి
వరంగల్:తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎంపీలుగా తీవ్ర పోరాటం చేశామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.ఎన్ని అడ్డంకులు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ
Read Moreకౌంట్ డౌన్ : తెల్లవారుజామున 4 గంటలకే EVM స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్
ఎన్నికల కురుక్షేత్రం 2024లో గెలిచేదెవరు అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతున్నది. 20 రోజు
Read Moreరేపు(జూన్ 4న) హైదరాబాద్లో వైన్స్ షాపులు బంద్
హైదరాబాద్:లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రేపు(జూన్ 4న ) వైన్స్ షాపులు మూసివేయనున్నట్లు సీపీ కొత్త కోట శ
Read Moreరాధాకిషన్ రావు ఇంట విషాదం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజినీ దేవి కన్నుమూశారు. &nb
Read Moreమైలార్దేవ్పల్లిలో విషాదం..గోడకూలి ఇద్దరు చిన్నారులు మృతి
రంగారెడ్డి: మైలార్ దేవ్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ కాలనీలో ఓ ఇంటి ప్రహారి గోడక
Read Moreతమ్ముడి మరణాన్ని తట్టుకోలేక .. అన్న గుండెపోటుతో మృతి
తమ్ముడి మరణాన్ని తట్టుకోలేక అన్న గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెంద
Read Moreలక్డీకాపుల్ లోని న్యూ ఫిష్ల్యాండ్ హోటల్ కిచెన్లో ఎలుకలు
గ్రేటర్ హైదరాబాద్ లో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. లక్డీకపూల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అశోక, న్యూ ఫిష్
Read Moreకత్తితో దాడి చేసినా భయపడలే..సెల్ఫోన్ స్నాచర్ భరతం పట్టిన యువకుడు
హైదరాబాద్లో సెల్ ఫోన్ స్నాచర్లు రెచ్చిపోయారు. దారిన వెళ్తున్న యువకుడిని నుంచి సెల్ఫోన్ దొంగిలించేందుకు యత్నించారు. యువకుడు ఎదురు తిరగడంతో కత్తితో దా
Read Moreములుగులో మావోయిస్టు మందుపాతర పేలుడు..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ములుగు జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం కొంగాలగుట్టపై ఈ ఘటన జరిగింది. సోమవారం (జూన్ 3) ఉదయం ముగ్
Read Moreకవితకు దక్కని ఊరట.. జులై 3 వరకు కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 03 వరకు జ్యూడీషియల్ కస్ట
Read Moreఫిలింనగర్లో డ్రగ్స్ అమ్ముతున్న నైజీరియన్ అరెస్ట్
హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రేతలు రెచ్చిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. కొందరు నైజిరియా దేశస్తులు నగరంలో ఉంటూ.. పోల
Read More