తెలంగాణం
పొంగిపొర్లుతున్న వాగులు.. వంకలు.. ఆదిలాబాద్ జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వంకలు పొంగిపొ
Read Moreగ్రామస్థాయిలో రెవిన్యూ వ్యవస్థను తీసుకొస్తాం.. మంత్రి పొంగులేటి
తెలంగాణలో గ్రామ స్థాయిలో రెవిన్యూ వ్యవస్థను ప్రవేశ పెడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేస్తున్న
Read Moreబెల్లంపల్లి మున్సిపాల్టీ అభివృద్దికి ప్రణాళికలు సిద్ధం: ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్
బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ .430 కోట్ల తో ప్రణాళికను తయారు చేసినట్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్ అన్నారు. ఈ రోజు ( ఆగస్టు 19) బెల్
Read Moreరుణమాఫీ విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోంది: మంత్రి ఉత్తమ్
స్వతంత్య్ర భారతదేశంలో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం రూ. 2 లక్షలు రుణమాఫీ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులను రుణ విముక్తి
Read MoreVastu Tips : పూజ గది ఎక్కడ ఉండాలి.. ఇంటికి ఎన్ని డోర్స్ ఉండాలి.. రాశి ప్రకారమే ఇల్లు కట్టుకోవాలా..?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజగది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. పూజగదికి సంబంధించిన కొన్ని ప్రత్యేక వాస్తు నియమాలను పాటించడ
Read Moreయాదాద్రి జిల్లాలో .. బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు
యాదగిరిగుట్ట, వెలుగు : బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన బాలి
Read Moreనేనున్నానంటూ భరోసా.. తల్లిదండ్రిని కోల్పోయిన బాలికకు అండగా మంత్రి కోమటిరెడ్డి
నిర్మల్ జిల్లా తానుర్ మండలం బెల్తరోడ గ్రామానికి చెందిన దుర్గ అనే చిన్నారి తల్లి, తండ్రిని కోల్పోయి అనాథ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కోమటి రెడ
Read Moreపొలంలో ఎరువులు చల్లుతున్న 9 మందికి అస్వస్థత
కల్లూరు, వెలుగు : పొలంలో ఎరువులు చల్లుతున్న తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో ఆదివారం జరిగింది. బాధిత
Read Moreడ్రగ్స్ రహిత సమాజం కోసం స్పెషల్ డ్రైవ్స్
రాజన్న సిరిసిల్ల/కోనరావుపేట, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టామని ఎస్పీ అఖిల్ మహజన్ ఆదివారం తెలిపారు. జిల్లాలో గంజా
Read Moreమెట్ పల్లిలో రేషన్ బియ్యం పట్టివేత
మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లిలో అక్రమంగా తరలిస్తున్న 13 క్వింటాలు రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని శ
Read Moreవేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు : రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పవిత్రస్న
Read Moreగంగాధర మండలంలో.. సమస్యల్లో శ్మశాన వాటికలు
గంగాధర, వెలుగు : గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన శ్మశాన వాటికలు, నిరుపయోగంగా ఉంటున్నాయి. కురిక్యాల, చిన్న ఆచంపల్లి శ్మశ
Read Moreనిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్లో జాబ్ మేళా
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త అందుతోంది. ఆగస్టు 20న నాంపల్లిలోని రెడ్రోజ్ ప్యాలెస్ ఫంక్షన్
Read More












