తెలంగాణం
రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలి : పొన్నం ప్రభాకర్
చిగురుమామిడి, వెలుగు: ఆధునిక వ్యవసాయ మెలకువలు తెలుసుకుని రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సూచ
Read Moreమార్కెట్ లో సౌలతులు కల్పించాలి : శ్రీనివాస్ గౌడ్
వనపర్తి, వెలుగు: రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్త
Read Moreసిరిసిల్లలో గంజాయిని తరలిస్తున్న ముఠా అరెస్ట్
సిరిసిల్ల టౌన్, వెలుగు: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆఫీస్లో ఈ కేసు వివరాలను ఎస్సీ అఖిల్
Read Moreఅచ్చంపేటలో 3కే రన్
అచ్చంపేట, వెలుగు : స్వచ్ఛదనం, పచ్చదనంతోనే ఆరోగ్యంగా ఉండవచ్చని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని జీఎస్ఎన్ బీఈడీ క
Read Moreఉమ్మడి పాలమూరు జిల్లాలో .. ఘనంగా ఆదివాసీ దినోత్సవం
అమ్రాబాద్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఐటీడీఏలో న
Read Moreవనపర్తి జిల్లాలో ఒక్క రోజే 13 పాములు పట్టివేత
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో శుక్రవారం ఒక్క రోజే 9 రకాలకు చెందిన 13పాములను పట్టుకొని అడవిలో వదిలేసినట్లు సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, హోంగా
Read More34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం : కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 34 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆ
Read Moreతాటి, ఈతచెట్లు పెంచాలె : మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : ఎక్కడ భూములుంటే అక్కడ తాటి, ఈతచెట్లు పెంచాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు. ఇందుకు ఎక్సైజ్, డీఆర్డీఏ అధ
Read Moreపటాన్చెరులో కలెక్టర్ పర్యటన
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ప్రభుత్వాస్పత్రిని కలెక్టర్ క్రాంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోన
Read Moreజూపల్లిని జిల్లాకు ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 12న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాలేరు నుంచి పర్ణశాల వరకు ఫీల్డ్ విజిట్ చేయాలని శుక్రవ
Read Moreకమీషన్ల కోసమే కట్టిన్రు
బీఆర్ఎస్ ప్రభుత్వం డబ్బులన్నీ వేస్ట్ చేసింది: మంత్రి ఉత్తమ్ సమగ్ర విచారణకు ఆదేశిస్తామని వెల్లడి బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టుల్లో అవినీతి అ
Read Moreపోస్టల్ సేవింగ్స్ ఖాతాలపై అవగాహన పెంచాలి : దేవిరెడ్డి సిద్ధార్థ
బెల్లంపల్లి, వెలుగు: తపాలా శాఖ చేపట్టిన సేవింగ్స్ ఖాతాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ దేవిరెడ్డి సిద్ధార్థ సూచ
Read Moreబ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాల దానం
జైపూర్, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను అతడి కుటుంబ సభ్యులు దానం చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ
Read More












