తెలంగాణం
బొగ్గు తీసుకెళ్తున్న గూడ్స్ రైళ్లో పొగలు.. వ్యాగన్లో బొగ్గు బూడిదైంది
జగిత్యాల జిల్లా లింగంపేటలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు చెలరేగాయి. రామగుండం నుంచి నిజామాబాద్ వైపు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో ఈ ప్రమాదం
Read Moreఇసుక రవాణాలో అక్రమాలకు తావులేదు : తారక్ నాథ్ రెడ్డి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్, పారుపల్లి (పలుగుల) రీచ్ల నుంచి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నామని తె
Read Moreశ్రీశైలానికి తగ్గిన వరద .. 882 అడుగులకు చేరిన నీటి మట్టం
ఎగువ నుంచి వరద తగ్గుతుండటంతో శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 86వేల 2
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టును నంబర్ వన్ చేస్త : రామ్మోహన్ నాయుడు
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టును ప్రపంచ నంబర్ వన్ విమానాశ్రయంగా మార్చేందుకు కృషి చేస్తానని సి
Read Moreమేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలి : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మేఘా ఇంజినీరింగ్కంపెనీ చేసిన అన్ని పనులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్
Read Moreరేవంత్ కొడంగల్ కే సీఎం కాదు : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి కేవలం కొడంగల్కు మాత్రమే సీఎం కాదని, రాష్ట్రం మొత్తానికి సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ
Read Moreఏజెన్సీ ఏరియాలకు అంగన్ వాడీ సెంటర్లను పెంచండి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలకు మరిన్ని అంగ&
Read Moreకుక్కల దాడులపై సర్కారుకు పట్టింపు లేదు : హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజలపై కుక్కల దాడులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కుక్కల దాడుల్లో
Read Moreకామారెడ్డి డిక్లరేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: తీన్మార్ మల్లన్న
ముషీరాబాద్, వెలుగు: కామారెడ్డి డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ తీన్మార్&z
Read Moreకాకా ఫ్యామిలీని విమర్శించే అర్హత మందకృష్ణకు లేదు
మాల మాహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ వ్యాఖ్య హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీమంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) ఫ్యామిలీన
Read Moreకుక్కల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి : పీసీసీ నేత నిరంజన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చిన్న పిల్లలపై కుక్కల దాడులు పెరిగిపోయాయని, వీటిని నియంత్రించేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పీసీసీ స
Read Moreరాష్ట్రానికి 3 లక్షల ఇండ్లు పీఎంఏవై అర్బన్ కింద కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-పట్టణ (పీఎంఏవై -అర్బన్) కింద రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ లో
Read Moreతెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తేవాలి: ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, వెలుగు: తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ ఆఫీసులో కాకుండా ప్రజాక్షేత్రంలో ఉండాలని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అప్ప
Read More












