తెలంగాణం
నెమలి కూర ఎలా వండాలి.. వీడియో పోస్ట్ చేసిన యూట్యూబర్.. అరెస్ట్
రాత్రికి రాత్రే సెలబ్రిటీ కావాలి..డబ్బులు, పేరు సంపాదించాలి అని యూట్యూబర్లు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతాకావు..రీల్స్ చేయడమనేది కొందరికి ఒక హాబీ అయి
Read Moreఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
నల్లగొండ: ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు నూటికి నూరు శాతం పూర్తి చేస్తామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. టన్నెల్ లో రెండు వైపులు సమస్
Read Moreమేడ్చల్ జిల్లాలో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌడవెల్లీ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు పట్టణంలోని ర
Read Moreలలితా సహస్రనామం ప్రకారం.. శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలివే..
Shravana Masam Nivedana 2024: లలితా సహస్ర నామంలో ఎన్నో సాధనా రహస్యాలతో పాటూ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాల గురించి కూడా వివరించారు. &n
Read Moreఎమ్మెల్యే వివేక్పై అనుచిత పోస్టులు..బీఆర్ఎస్ లీడర్పై కేసు
మంచిర్యాల: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నేత గోగుల రవీందర్ పై చెన్నూర్ పోలీస్ స్టేషన్లో కా
Read MoreVaralakshmi Vratam 2024: శ్రావణంలోనే వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. అయితే ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎ
Read Moreఆగస్టు 16..వరలక్ష్మీ వ్రతం.. శుభమూహూర్తం ఇదే..
వరలక్ష్మి వ్రతం దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు ఎంతో ప్రత్యేక శ్రద్దలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ
Read Moreసాగర్కు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్.. పట్టించుకోని పోలీసులు
ఎగువ నుంచి వస్తున్న వరద నీటీతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించికుంది..దీంతో పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజుకావడంతో సాగర్
Read Moreఖమ్మం జిల్లాకు ఈ రోజు చారిత్రాత్మక రోజు:మంత్రి ఉత్తమ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ -2 ట్రయిల్ రన్ నిర్వహించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,
Read Moreబొగ్గు తీసుకెళ్తున్న గూడ్స్ రైళ్లో పొగలు.. వ్యాగన్లో బొగ్గు బూడిదైంది
జగిత్యాల జిల్లా లింగంపేటలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు చెలరేగాయి. రామగుండం నుంచి నిజామాబాద్ వైపు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో ఈ ప్రమాదం
Read Moreఇసుక రవాణాలో అక్రమాలకు తావులేదు : తారక్ నాథ్ రెడ్డి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూర్, పారుపల్లి (పలుగుల) రీచ్ల నుంచి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నామని తె
Read Moreశ్రీశైలానికి తగ్గిన వరద .. 882 అడుగులకు చేరిన నీటి మట్టం
ఎగువ నుంచి వరద తగ్గుతుండటంతో శ్రీశైలం డ్యామ్ ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి ఇన్ ఫ్లో లక్షా 86వేల 2
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్టును నంబర్ వన్ చేస్త : రామ్మోహన్ నాయుడు
సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టును ప్రపంచ నంబర్ వన్ విమానాశ్రయంగా మార్చేందుకు కృషి చేస్తానని సి
Read More












