తెలంగాణం
అసెంబ్లీకి కేసీఆర్ హాజరు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. 2024, జూలై 25వ తేదీన సభలో అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో.. సభకు హాజరయ్యార
Read Moreబీ అలర్ట్ : ఈ రోజంతా (25వ తేదీ) హైదరాబాద్ లో వర్షమే వర్షం
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ
Read Moreకృష్ణమ్మ వస్తోంది.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వివరాలిలా..
ఎగువన నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీ వరద కొనసాగుతోంది. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి లక
Read Moreఖమ్మంలోని పెద్ద దవాఖానా నిండా పేషెంట్లే..
ఖమ్మంలోని సర్కారు పెద్ద దవాఖానా పేషెంట్లతో నిండిపోతోంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో ఓపీ పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం రక్త పరీక్
Read Moreనెల రోజుల్లో ఆసుపత్రిలోని సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్ జితేశ్వి పాటిల్
ఇల్లెందు, వెలుగు : ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను నెలరోజుల్లో పరిష్కరిస్తామని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ తెలిపారు. బుధవారం
Read Moreమానవ మృగాలు : 8 ఏళ్ల అంధ బాలికపై అత్యాచారం
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మలక్పేటలోని ప్రభుత్వ అంధ బాలికల వసతిగృహంలో చదువుతున్న బాలికపై బాత్రూంలు శుభ్రం చేసే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ
Read Moreఆగస్టు లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్
ఖమ్మం టౌన్, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పెండింగ్ పనులను ఆగస్టు నెలాఖరు లోపు పూర్తయ్యేలా కార్యాచరణ చేయాలని కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. బుధవారం
Read Moreఅంగన్వాడీ గుడ్డులో పురుగులు
యాదాద్రి, వెలుగు: అంగన్వాడీ గుడ్డులో పురుగులు వచ్చినట్టు ఓ వీడియో వైరల్ కావడంతో అధికారులు రంగంలోకి దిగారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంజారాహిల్స
Read Moreనాణ్యమైన వైద్యసేవలు అందించాలి : కలెక్టర్ బి. సత్య ప్రసాద్
మెట్ పల్లి, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవార
Read Moreకొండాపూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి : జువ్వాడి నర్సింగరావు
మెట్ పల్లి, వెలుగు: ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని క
Read Moreప్రజా పాలన సేవా కేంద్రాలను ఉపయోగించుకోవాలి : కలెక్టర్ మను చౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రజా పాలన సేవా కేంద్రాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ మను చౌదరి తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేట రూరల్ ఎంపీడీఓ ఆఫీస్ను ఆకస్మ
Read Moreడ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించాలి : సీపీ అనురాధ
బెజ్జంకి, వెలుగు : గంజాయి, డ్రగ్స్ ను నివారించేందుకు పోలీసులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సీపీ అనురాధ తెలిపారు. బెజ్జంకి పీఎస్ను బుధవారం ఆమె తనిఖీ
Read Moreరామగుండం సమగ్రాభివృద్ధికి చర్యలు : కలెక్టర్ కోయ శ్రీహర్ష
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్&z
Read More












