తెలంగాణం
మహబూబ్ నగర్ లో కుక్కల నియంత్రణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పట్టణంలో కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. జిల్లా కేంద్రంలో మున్సిప
Read Moreజూలై 28న కల్వకుర్తికి సీఎం రేవంత్రెడ్డి
కల్వకుర్తి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 28న కల్వకుర్తిలో పర్యటించనున్నట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువ
Read Moreప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తాం : జూపల్లి కృష్ణారావు
కందనూలు, వెలుగు: జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గు
Read Moreసిద్దిపేటలో ‘గుండు సున్నా’ ఫ్లెక్సీలు
‘ తెలంగాణ కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా.. తెలంగాణ గెట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్’ అంటూ సిద్దిపేట పట్టణంలో ఫ్లెక్సీ లు
Read Moreబడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం : పొద్దుటూరి సతీశ్ రెడ్డి
కడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందని యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సతీ
Read Moreసింగరేణి ట్రైనింగ్ను సద్వినియోగం చేసుకోవాలి : జీఎం ఎ.మనోహర్
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల పిల్లలు, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపేందుకు యాజమాన్యం కల్పిస్తున్న ఓకేషనల్ ట్రైనింగ్న
Read Moreనమ్మండి.. ఇది రహదారేనండి..
ఆదిలాబాద్ పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే దస్నాపూర్–పిట్టలవాడ రహదారిలో అడుగడుగునా గుంతలు ఏర్పడి అద్వానంగా మారింది. గుంతల్లో వర్షపు నీరు నిలువడంతో
Read Moreజర్నలిస్టులపై దాడులను అరికట్టాలి : జేఏసీ నాయకులు
ఆదిలాబాద్, వెలుగు: రాజకీయ పార్టీలు, నాయకులకు వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు
Read Moreకిరాణాషాప్లో గంజాయి.. ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్
షాద్ నగర్, వెలుగు: గంజాయి అమ్ముతూ అంతర్ రాష్ట్ర వ్యక్తి పట్టుబడ్డాడు. షాద్ నగర్ ఎక్సైజ్ సీఐ శేఖర్ తెలిపిన ప్రకారం.. ఒడిశాకు చెందిన తరుణ్ జోష్ జైన్ &nb
Read Moreసోఫా గోదాంలో అగ్ని ప్రమాదం.. తండ్రీకూతురు మృతి
హైదరాబాద్ జియాగూడలో ఘటన మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ కుల్సంపురాలోని వెంకటేశ్వ నగర్ లో ఉన్న సోఫా గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
Read Moreమన ఊరు మన బడిలో రిపేర్లు అయినా..గొడుగుల కిందే చదువులు
కురుస్తున్న కుశ్నపల్లి స్కూల్ స్లాబ్ మంచిర్యాల జిల్లాలో విద్యార్థుల తిప్పలు బెల్లంప
Read Moreఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీ కోట్టడంతో ముగ్గురు యువకులు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండాలోని నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై లారీ వెనక నుంచి వచ్చి బైక్ ను ఢీ కొట్టింది
Read Moreవ్యాక్సిన్ వికటించి మూడు నెలలు బాలుడు మృతి?
కుటుంబసభ్యుల ఆరోపణ పెద్దశంకరంపేట పీహెచ్సీ వద్ద ఆందోళన పెద్దశంకరం
Read More












