
తెలంగాణం
ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషితో సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టి విజయం సాధించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణిలో
Read Moreరాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కారు దివాళా తీయించింది: రేవంత్రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ దివాళ తీయించిందన్నారు సీఎం రేవంత్రెడ్డి. బుధవారం (డిసెంబర్ 20) రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల
Read Moreబిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్
బిగ్ బాస్ సీజన్ 7 విజేత.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తన స్వగ్రామం అయిన కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 20వ తేద
Read Moreవీళ్లు మామూలోళ్లు కాదు..17 బైక్ లు దొంగిలించారు..వీళ్లపై 16 కేసులు..
మేడ్చల్ మల్కాజ్ గిరి: పేట్ బహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 8లక్షల50వేల
Read Moreహైదరాబాద్లోఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో మోసం..బెంబేలెత్తిపోతున్న ప్రజలు
హైదరాబాద్: కూకట్ పల్లిలోఆర్గానిక్ ఉత్పత్తుల పేరిట మోసం చేస్తున్న ఓ కంపెనీ బండారం బయటపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు అంటూ నక
Read Moreమహాలక్ష్మిలు.. : 11 రోజులు.. 3 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. 2023, డిసెంబర్ 9వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింద
Read Moreనన్ను క్షమించండి.. బిగ్ బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ వీడియో వైరల్
తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇంటి దగ్గరే ఉన్నానని తెలియజేస్తూ
Read Moreరాజగోపాల్ రెడ్డి వర్సెస్ హరీశ్ : సీఎం సీటుపై చురకలు
తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య జరిగిన సంభాషణ ఇది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జర
Read Moreకాళేశ్వరం నీళ్లు అమ్ముతామని.. రూ.97 వేల కోట్లు అప్పు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తికర చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై 80 వేల కోట్లు అప్పు చేసినట్లు చెప్పిన మాజీ ఆర్థిక మంత్రి.. హర
Read Moreగ్రామీణ వృత్తులను కాపాడుకోవాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించారు. డిసెంబర్ 20వ తేదీ బుధవారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన రాష్
Read Moreజీతాలు ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారు : హరీశ్ కు మంత్రి పొన్నం కౌంటర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చే
Read Moreరైతుబిడ్డ ప్రశాంత్పై కక్ష సాధింపు తగదు: అడ్వకేట్ రాజేష్ కుమార్
బిగ్బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్బాస్ 7 ఫ్యాన్స్ వీరంగం కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు
Read Moreఆర్థిక శ్వేతపత్రం తప్పులతడక .. బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్రు: హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పులతడకగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. గత ప్రభుత్వాలన
Read More