తెలంగాణం
జీతాల కోసం పంచాయతీ కార్మికుల భిక్షాటన
కాగజ్ నగర్, వెలుగు: ఎనిమిది నెలలుగా వేతనాలు అందక అవస్థ పడుతున్నామని, దుర్భరమైన జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన గ్రామపంచాయతీల్లో పనిచేసే
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలె : కోమల్ రెడ్డి
భైంసా, వెలుగు: ఆక్రమించుకున్న డబుల్బెడ్రూం ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆర్డీవో కోమల్ రెడ్డి ఆదేశించారు. గురువారం భైంసాలోని డబుల్ బెడ్రూం సముదాయాన్న
Read Moreఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : పవార్ రామారావు పటేల్
భైంసా, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ముథోల్ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశా
Read Moreనాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద.. తాగునీటికోసం ఎడమకాల్వకు నీటి విడుదల
నల్లగొండ: తెలంగాణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టునుంచి నీటిని విడుదల
Read Moreఅగ్రస్థానానికి ఏకలవ్య బాథమ్
హైదరాబాద్: హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వేదికగా 15వ మాన్సూన్ రెగట్టా పోటీలు పోటాపోటీగా సాగుతున్నాయి. నాలుగో రోజు, గురు
Read Moreవరంగల్లో అన్నదాత ఆనందం
మాఫీ అయిన పంట రుణాలు .. ఉమ్మడి జిల్లాలో ఊరూరా రైతన్నల సంబురాలు వెలుగు, నెట్వర్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం రుణమాఫీ చేయడంతో
Read Moreఆదిలాబాద్ జిల్లాలో పండుగలా రుణమాఫీ
నెట్వర్క్, ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో రైతులు సంబురాల్లో మునిగి తేలారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలకు
Read Moreమూడు జిల్లాల్లో..99,041 మంది రైతులు 546.85 కోట్లు
రైతు రుణమాఫీ అమలుకు అధికారుల చర్యలు రంగారెడ్డి జిల్లాలో 49,741 మందికి రూ. 278. 6 కోట్లు మేడ్చల్ జిల్లాలో 2,667 మందికి ర
Read Moreహుజూరాబాద్లో పిచ్చికుక్క దాడి
31కి చేరిన బాధితుల సంఖ్య కుక్కను కొట్టి చంపిన మున్సిపల్ సిబ్బంది హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ పట్టణంలో పిచ్చి కుక్కల స్వ
Read Moreబొగ్గుబావుల వేలం రద్దు చేయాలె కార్మిక సంఘాల డిమాండ్
రాజ్భవన్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్, వెలుగు: బొగ్గుబావుల వేలాన్ని కేంద్రం రద్దు చేయాలనే డిమాండ్ తో కార్మిక సంఘాలిచ్చిన రా
Read Moreవాటర్బోర్డుకు రూ.5,600 కోట్లు కావాలి
స్టేట్ బడ్జెట్లో కేటాయించాలని రిక్వెస్ట్ 2023–24లో రూ.5,937 కోట్లు అడగగా.. ఇచ్చింది రూ.3,455 కోట్లే హైదరాబాద్, వెలుగు : బడ్జెట్లో వ
Read Moreఇలా ఉన్నారేంట్రా బాబు.. పసుపు లోడ్ తో వెళ్తున్న లారీ హైజాక్..
నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. పసుపు లోడ్ తో వెళ్తున్న లారీని కేటుగాళ్లు హైజాక్ చేశారు. రూ. 50లక్షల విలువైన పసుపు లోడ్ తో గుంటూరు వెళ్తున్న ల
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పిడుగు పడి ఇద్దరు పిల్లలు మృతి
ఇద్దరూ అన్నదమ్ములే తల్లిదండ్రులతో కలిసి సరదాగా పొలానికి వెళ్లగా ఘటన భద్రాద్రి
Read More












