
తెలంగాణం
మాది చేతల ప్రభుత్వం.. మాటల ప్రభుత్వం కాదు : మంత్రి శ్రీధర్ బాబు
ప్రజా పాలనపై తెలంగాణ మంత్రులు జిల్లాల్లో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్ష చేపట్టారు. డిసెంబర్ 28 నుండి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలపై ప్రభుత్వ అధి
Read Moreప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేసింది మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడే: పోలీసులు
ప్రజాభవన్ రాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా రాష్ డ్రైవింగ్ చేసింది బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల
Read Moreఅమ్మాయిలకు వాట్సాప్లో అశ్లీల మెసేజ్లు.. పోకిరికి దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత
ఈ మధ్య విద్యార్థినీలను, యువతులను, మహిళలను వేధిస్తున్న ఆకతాయిల సంఖ్య పెరుగుతోంది. చివరకు పాపం పండి అడ్డంగా బుక్కై కటకటాలు లెక్కిస్తున్నారు. తాజాగా హైదర
Read Moreసింగరేణిని ప్రైవేటీకరణ కానివ్వం: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల: సింగరేణిని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ పవర్ ప్లాంట్ వద్ద సింగరేణి కార్మికు
Read Moreతెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం: భట్టి
ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. మ
Read Moreబీఆర్ఎస్ పాలనలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు : మంత్రులు
నల్లగొండ ఎంఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ లో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా పాలనపై ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులు,
Read Moreప్రధాని మోదీతో.. సీఎం రేవంత్, భట్టి భేటీ
మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం
Read Moreమరోసారి రోడ్డెక్కిన శేజల్
మరోసారి రోడ్డెక్కిన శేజల్ శేజల్, చిన్నయ్య అనుచరుల మధ్య అర్ధరాత్రి గొడవ ఇరువురిపై హత్యాయత్నం కేసు నమోదు బెల్లంపల్లి : కొంతకాలంగ
Read Moreబొగ్గు బావుల దగ్గర కనిపించని గులాబీ జెండా
బొగ్గుబావుల దగ్గర కనిపించని గులాబీ జెండా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పత్తాలేని యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కండువాలు
Read Moreటార్గెట్ లక్ష ఉద్యోగాలు.. మొదటి దఫా 25 వేల కొలువులు
టార్గెట్ లక్ష ఉద్యోగాలు మొదటి దఫా 25 వేల కొలువులు ఫాక్స్ కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ మౌలిక వసతులు కల్పిస్తామని హామీ హైదరాబాద్ : లక్ష ఉద్
Read Moreకరోనా డేంజర్ బెల్స్.. ఉస్మానియా లో ఇద్దరు మృతి
కరోనా డేంజర్ బెల్స్ ఉస్మానియ దవాఖానలో ఇద్దరు మృతి చనిపోయిన తర్వాత కొవిడ్ గా నిర్ధారణ రాష్ట్రంలో 55కు చేరిన యాక్టివ్ కేసులు హైదరాబాద్
Read Moreఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిల?
రేపు సోనియా, రాహుల్, ఖర్గేతో ఏపీ కాంగ్రెస్ లీడర్ల సమావేశం జనవరి ఫస్ట్ రోజు ప్రకటించే చాన్స్! వైఎస్సార్టీపీ విలీనంపైనే అదే రోజు ప్రకటన?
Read Moreఅయోధ్య రామాలయానికి హైదరాబాద్ దర్వాజాలు
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయ ప్రారంభానికి టైం దగ్గరకు వచ్చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన వస్
Read More