
తెలంగాణం
సలార్ ‘ఏ’ సర్టిఫికెట్ మూవీ.. పిల్లలకు నో ఎంట్రీ ... అనుమతించని మల్టీప్లెక్సులు
హైదరాబాద్, వెలుగు: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ చూద్దామని వెళ్లే ఫ్యామిలీలకు నిరాశ ఎదురవుతున్నది. పిల్లలతో మల్టీప్లెక్సులకు వెళ్తున్న
Read Moreతెలంగాణలో మరో 10 మందికి కరోనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో పది కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ సోమవారం ప్రకటించింది. ఇందులో 9 హైదరాబాద్&zwnj
Read Moreరాజన్న దర్శనానికి వెళ్తుండగా ఆటో బోల్తా .. గుడిబండపల్లి వద్ద ప్రమాదం
టైర్ పగిలి విరిగిన స్టీరింగ్ రాడ్ ఏడుగురికి గాయాలు ఎల్కతుర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలోని సురారం పరిధి గుడిబండపల్లి క్
Read Moreఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా .. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ లో కలకలం
వృద్ధురాలి పరిస్థితి విషమం మరో నలుగురికి ఇంట్లోనే చికిత్స జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామా
Read Moreగుండెపోటుతో 13 ఏండ్ల బాలుడు మృతి .. నిజామాబాద్ లో విషాదం
కోనరావుపేట, వెలుగు : గుండెపోటుతో 13 ఏండ్ల విద్యార్థి చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి
Read Moreనుమాయిష్లో..2,400 స్టాల్స్ కొనసాగుతున్న పనులు
జనవరి 1న ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ కరోనా నేపథ్యంలో జాగ్రత్త తీసుకుంటామంటున్న సొసైటీ
Read Moreబంగారు సింగరేణిని .. అప్పులు తెచ్చుకునే దుస్థితికి తెచ్చిన్రు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఐఎన్టీయూసీని గెలిపిస్తే సింగరేణి డే రోజు సెలవు 250 గజాల స్థలంతో పాటు రూ. 20 లక్షల వడ్డీ లేని రుణం అండర్గ్రౌండ్లో పని చేసే యూత్
Read Moreకొండరాళ్ల మధ్య ఇరుక్కుపోయి రైతు కూలీ మృతి
మంగపేట, వెలుగు : కొండరాళ్ల మధ్య ఇరుక్కుని ములుగు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఎస్సై గోదారి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగపేట మండలం శనగకుం
Read Moreకరీంనగర్ జిల్లాలో .. గ్రాండ్గా క్రిస్మస్ వేడుకలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని ప్రధాన
Read Moreబాలిక కిడ్నాప్కు యత్నం.. చితకబాదిన స్థానికులు
హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఘటన నిందితుడికి మతిస్థిమితం లేదన్న పోలీసులు హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎ
Read Moreఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ కానున్నారు. ఉదయం ఢిల్లీకి
Read Moreసిద్దిపేటలో దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి : హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు : దివ్యాంగులకు కాంగ్రెస్ సర్కారు ఇస్తానన్న రూ.6 వేల పెన్షన్ను వెంటనే ఇవ్వాలని వారి పక్షాన కోరుతున్నానని మాజీ మంత్రి, ఎమ్మెల్
Read Moreఒక్క బెల్ట్షాపు ఉన్నా ఊరుకోను .. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరిక
మునుగోడు నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాపు కనిపించినా ఊరుకునేది లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం మునుగోడులో
Read More