తెలంగాణం
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : అల్లం నారాయణ
ఖమ్మం టౌన్, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని టీయూ డబ్ల్యూయుజే(టీజేఎఫ్) వ్యవస్థాపకుడు, రాష్ట్ర ప్రెస
Read Moreప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలి : పొంగులేటి ప్రసాద్రెడ్డి
కూసుమంచి, వెలుగు : ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలని జిల్లా కాంగ్రెస్ నేత పొంగులేటి ప్రసాద్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కూసుమంచిల
Read Moreకరెంట్ షాక్ తో నాలుగు ఆవులు మృతి
కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో కరెంట్ షాక్ కొట్టి నాలుగు ఆవులు స్పాట్లోనే చనిపోయాయి. వివరాలిలా ఉన్న
Read Moreఇవ్వాల కరీంనగర్కు బండి సంజయ్
కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి పర్యటన కరీంనగర్, వెలుగు: కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ త
Read Moreఎంపీ సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు
మనోహరాబాద్, వెలుగు: మండలంలోని వివిధ పార్టీలకు చెందిన 30 మంది యువకులు మంగళవారం రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేశ్, బీజేపీ జిల్లా కార
Read Moreమాదాపూర్ లేడీస్ హాస్టల్లో.. తుప్పు పట్టిన దోశ ప్యాన్, అపరిశుభ్ర వాతావరణంలో వంట
హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రూల్స్ పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝళిపిస్తున్నారు. 2024 జూన్ 18వ తేదీన మా
Read Moreజీపీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి : నర్సమ్మ
చిలప్ చెడ్, వెలుగు: గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం ఎంపీడీవో ఆఫీస్ వ
Read Moreకేంద్ర మంత్రిని కలిసిన నీలం దినేశ్
సిద్దిపేట రూరల్, వెలుగు: యువమోర్చా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర హోంశ
Read Moreనీట్పేపర్ లీకేజీకి ప్రధాని బాధ్యత వహించాలి : కోట రమేశ్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల
Read Moreగవర్నమెంటు హాస్పిటల్లో కాంట్రాక్టర్ మాయ
30 మందికి పైగా కార్మికుల జీతాలు స్వాహా విచారణకు ఆదేశించిన కలెక్టర్ వనపర్తి, వెలుగు : జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పని చే
Read Moreబాలరక్ష, వృద్ధాశ్రమ భవనాలు పూర్తి చేయాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్ , వెలుగు: బాలరక్ష, వృద్ధాశ్రమ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. మంగళవారం ఆమె సంగారెడ్డి పట్
Read Moreరూ.6.67లక్షల విలువ గల గుట్కా పట్టివేత
నారాయణపేట, వెలుగు : టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల్లో రూ. 6,67,075 విలువైన అంబర్, జర్థ, గుట్కా ప్యాకెట్ల పట్టుకున్నట్టు ఎస్ఐ వె
Read Moreభక్తులతో కిటకిటలాడిన ఎల్లమ్మ ఆలయం
బోనమెత్తిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని రేణుకాఎల్లమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ
Read More












