తెలంగాణం
తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్లే
తెలంగాణ బీజేపీ పార్టీ తన లీడ్ ను కొనసాగించింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో విజయం సాధించారు కమలం పార్టీ నేతలు. బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థు
Read Moreతెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు వీరే
తెలంగాణలో మొత్తం 17లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ 8 సీట్లు కైవసం చేసుకుంది. గెలిచిన అభ్యర్థులకు కూడా భారీ మెజార్టీతో గెలిచారు. హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థ
Read Moreకంటోన్మెంట్ కాంగ్రెస్ దే
13 వేల ఓట్ల మెజార్టీతో శ్రీగణేశ్ గెలుపు సికింద్రాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ గెలుపొందారు. తన సమీప ప్రత్
Read Moreరాష్ట్రంలోనే హైయెస్ట్ మెజార్టీతో కుందురు రఘవీర్ రెడ్డి భారీ విజయం
నల్లగొండ జిల్లా : లోక్ సభ ఎన్నికలు 2024 రిజల్ట్స్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నల్గొండ నుంచి కుందురు రఘువీర్ గెలిచారు.
Read Moreఎన్నికల ఎదురుదెబ్బ చాలా నిరాశపరిచింది : కేటీఆర్
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తుంది. 17 లోక్ సభ స్థానాలకు గాను ఒక్కచోట కూడా బీఆర్ఎస్ ఆధిక్యం చూపలేక పోయింది. ఈ క్రమంలో
Read Moreబీజేపీ@8.. ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య అంతే
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 8 ఎంపీస్థానాల్లోనే బీజేపీ మ
Read Moreఓటమి బాటలో వలస నేతలు
హైదరాబాద్: ఎన్నికల సమయంలో పార్టీ మారిన వారిలో మెజార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. బీజేపీలో చేరి బరిలోకి దిగిన బీబీపాటిల్(జహీరాబాద్), పోతుగంటి భరత్( న
Read Moreఅంతకంతకూ పెరుగుతున్న గడ్డం వంశీ కృష్ణ మెజారిటీ... 1 లక్షా 25 వేలతో ముందంజ
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. రౌండ్ రౌండ్ కు తన ఆధిక్యాన్ని &nbs
Read Moreకంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఏలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై 13 వేల మె
Read Moreతెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విజయం దిశగా వారసులు
= భారీ మెజార్టీలతో సత్తా = పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి కావ్య, నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి హైదరాబాద్: ఈ పార్లమెంట
Read Moreకౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్థి
మేడ్చల్ జిల్లా : లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ బోణి కొట్టలే. ఎగ్జిట్ పోల్ చెప్పినట్లే తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్
Read Moreసారీ..సారీ..ఇగ రాజకీయ జాతకం చెప్పను: ప్రముఖ జ్యతిష్యుడు వేణు స్వామి
ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. దీంతో ప్రముఖ జ్యతిష్యుడు వేణు స్వామి వీడియో సందేశం ద్వారా తన తప్పును ఒప్పుకున్నారు. "
Read Moreపెద్దపల్లిలో 12 రౌండ్ కౌంటింగ్ ..గడ్డం వంశీకృష్ణ 84 వేల 164 ఓట్ల ఆధిక్యం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 12 వ రౌండ్ పూర్తయ్యేసరికి 84 వేల164 ఓట్లత
Read More












