తెలంగాణం
‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంలోని ‘మామిడి’పల్లి చౌరస్తా అంటే నిత్యం సందడి గా ఉంటుంది. కానీ వేసవి కాలం మాత్రం ఈ
Read Moreమే 21న రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో ఈ నెల 21న సదాశివనగర్ పోల
Read Moreనాట్య ప్రదర్శనలో కేటీఎస్ చిన్నారుల ప్రతిభ
బాల్కొండ, వెలుగు : అన్నమాచార్య 616 జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన నాట్య ప్రదర్శనలో బాల్కొండ కేటీఎస్ చిన్నారులు ఆదివారం ఉత్తమ ప్రతిభ కనబర్
Read Moreఆర్మూర్ టౌన్ లో గవర్నమెంట్ కాలేజీలో చేరాలని ప్రచారం
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్ లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ లో చేరాలని కోరుతూ ఆదివారం కాలేజ్ లెక్చరర్లు మండలంలోని ఫతేపూర్ కోమన్ పల్లి
Read Moreబ్రిడ్జి నిర్మించారు..రోడ్డు మరిచారు
పిట్లం, వెలుగు : కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న బ్రిడ్జి మూడేళ్ల క్రితం వరదలకు కొట్టుకు పోతే ఇప్పటి వరకు పనులు పూర్తి చేయలేదు. ద
Read Moreమెరిట్ ఆధారంగా వీసీలను నియమించాలి : మామిడాల ఇస్తారి
హసన్ పర్తి, వెలుగు : ఎలాంటి రాజకీయాల జోక్యం లేకుండా మంచి అకాడమిక్, పరిశోధనలో నైపుణ్యం ఉన్నవారినే వీసీలను నియమించాలని తెలంగాణ స్టేట్ ఆల్ యూనివర్సిటీ వె
Read Moreబోధన్ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత
బోధన్, వెలుగు : బోధన్ మండలం బర్దిపూర్ గ్రామ శివారు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను బోధన్ రూరల్ ఎస్ఐ నాగనాథ
Read Moreబీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయి : జగదీశ్ రెడ్డి
సూర్యాపేట/తుంగతుర్తి/కోదాడ, వెలుగు : ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బీజేపీ, కాంగ్రెస్ ప్రజలను మోసం చేశాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగ
Read Moreకామారెడ్డి జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి : జితేశ్ వి. పాటిల్
సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లాలో మరో ఐదు రోజుల్లో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. &
Read Moreభువనగిరిలో తప్పిన ప్రమాదం .. డీజిల్ కోసం పెట్రోల్ బంక్ కు వచ్చిన లారీలో మంటలు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం పెనుప్రమాదం తప్పింది. డీజిల్ కోసం భువనగిరిలోని ఓ పెట్రోల్ బంక్ కు వచ్చిన లారీలో అకస్మాత్తుగా మంట
Read Moreకామారెడ్డి జిల్లాలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం
కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ లో ఉన్న సువార్చల సహిత హనుమాన్ ఆలయవార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఆలయంలో ప్
Read Moreమానకొండూర్ మండలంలో .. జోరుగా అక్రమ ఇసుక వ్యాపారం
మానకొండూర్, వెలుగు: మానకొండూర్ మండలంలో అధికారుల అండదలతో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల
Read Moreమూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు
వరంగల్సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వేలాది మంది రోగులు వారి సహాయకులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిక
Read More












