తెలంగాణం
తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్ల ర
Read Moreమధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
హైదరాబాద్: మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది.ఇంజనీర్స్ కాలనీలోని ఫ్రిడ్జ్ రెసిడెన్సీలో రవికుమార్ అనే సాఫ్ట్వేర్ను గుర్తు త
Read Moreమళ్లీ మోదీనే ప్రధానిని చేద్దాం : ఎమ్మెల్యే రాజాసింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ సీట్లు వచ్చినట్లైతే దేశాన్ని మోదీ హిందుదేశంగా మారుస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి ఒ
Read Moreబీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నిరుద్యోగుల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ
మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగు
Read Moreదక్షిణ కాశీ వేములవాడకు మోదీ ఒక్క హామీ ఇవ్వలే : మంత్రి పొన్నం ప్రభాకర్
ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ.. దక్షిణ కాశీ వేములవాడకు ఎందుకు రూపాయి ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. &nbs
Read Moreతెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11వ తేదీ సాయ
Read Moreహరీశ్ రావు రాజీనామాను జేబులో పెట్టుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చెప్పిన అబద్ధాన్నే మోదీ మళ్లీ చెబుతున్నారని ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమ
Read Moreవేములవాడ ప్రజలకు మోదీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు: వినోద్ కుమార్
ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ ప్రజలకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమ
Read Moreతడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటాం : మంత్రి కోమటిరెడ్డి
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సన్న రకం ధాన్యం ఎక్కువ ధరకు కొనే విధంగా చర్యలు చేపట్టామని
Read Moreరైతులెవరూ అధైర్యపడొద్దు.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది : మంత్రి ఉత్తమ్
అకాలవర్షాలతో నష్టపోయిన రైతులెవరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని కూడా MSP కి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇది
Read Moreరేషన్ కార్డు ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం : శ్రీధర్ బాబు
రేషన్ కార్డ్ ఇచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందిరమ్మ ఇల్లుకు జర ఓపిక పట్టండని కోరారు. గత ప్రభుత్వం
Read Moreగడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్
మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతుందని మాజ
Read Moreయువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు
లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీగా గడ్డం
Read More












