తెలంగాణం
నవంబర్లో బ్యాంకులు పని చేసేది 15 రోజులే.. ఎందుకంటే...
నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతోపాటు వివిధ పండుగల సందర్భంగా నవంబర్ నెలలో బ్యాంకులకు ఆర్బీఐ 15 రోజులు సెలవులు ప్రకటించింది. 
Read More75 సీట్లతో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డ
Read Moreముహుర్తం చూసుకుని త్వరలో బీఆర్ఎస్లో చేరుతా : నాగం
తాను ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే విషయం ముందే చెప్పానన్నారు నాగం జనార్ధన్ రెడ్డి. తనకు జరిగిన అవమానంతో కాంగ్రెస్ పార్టీని వీడాన
Read Moreఎమ్మెల్యే హరిప్రియానాయక్ను నిలదీసిన ప్రజలు
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మండలం కొమరారంలో ప్రచారానికి వెళ్ళిన హరిప్రియ నాయక్ ను నిలదీశారు గ్రామస్తులు. తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలన
Read Moreబీసీల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పే దమ్ముందా: కిషన్రెడ్డి
బీసీలపై ఇంతగా ప్రేమ ఒలకబోస్తున్న సోకాల్డ్ కుటుంబ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీల కోసం ఏం చేశారో చెప్పే దమ్ముందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్
Read Moreతిరుమల శ్రీవారి ఆదాయాన్ని ఇద్దరే రక్షిస్తున్నారట.. ఇంతకూ వారెవరో తెలుసా..
తిరుమల.. ప్రపంచంలోనే ప్రసిద్ధిచెందిన ఆలయాల్లో ఒకటి. ప్రతిరోజు కోట్ల రూపాయల్లో ఆదాయం. సంవత్సరానికి ఇక చెప్పనక్కరలేదు. అలాంటి శ్రీవారి సంపదలను ఇద్
Read Moreమహేశ్వరం కాంగ్రెస్ టికెట్పై పునరాలోచన చేయాలి : దేప భాస్కర్ రెడ్డి
మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ పై చాలామంది లీడర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆశావాహులకు టికెట్ దక్కలేదు. మహేశ్వరం కాంగ్రెస్ టికెట్ ను కిచ్చన్నగారి లక్ష్మ
Read Moreబీసీలను కేటీఆర్ అవమానించారు..తక్షణమే క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్
కరీంనగర్: బీసీలపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటరిచ్చారు. బీసీలను మంత్రి కేటీఆర్ అవమానిస్తున్నారు.. బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాలే
Read Moreకాంగ్రెస్కు నాగం రాజీనామా.. జనార్థన్ ఇంటికి మంత్రులు
నాగర్కర్నూల్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్ లోని
Read Moreకాంగ్రెస్ బీ ఫామ్ తోనే మహేశ్వరంలో పోటీ చేస్తా : చిగిరింత పారిజాత
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ను కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశా
Read Moreమర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోస పెట్టి ఇచ్చిన్రు: సీఎం కేసీఆర్
తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ కు సిగ్గుండాలి.. మర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోసపెట్టి తెలంగాణ ఇచ్చిన్రు.. ఎంతోమంది విద్యార్థుల త్యాగ ఫల
Read Moreఅధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం: ఎంపీ అర్వింద్
జగిత్యాల: బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. మల్లాపూర్ మండలం సిర్పూర్ లో బీజేపీ
Read Moreనిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎన్ఏబీఎఫ్ఐడీలో అనలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (NABFID)ముంబయిలో అనలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
Read More












