తెలంగాణం

ఓటేయాలంటే.. 8 కిలోమీటర్లు నడవాల్సిందే

భద్రాద్రికొత్తగూడెం ఏజెన్సీ గ్రామాల్లో ఓటర్ల అవస్థలు  పోలింగ్​ కేంద్రంలోనూ కనీస సౌకర్యాలు కరువు  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :&nbs

Read More

ఉల్లి మంట.. కిలో రూ.70 పైనే

మొన్నటిదాకా రూ.100కు 5 కిలోలు నెల రోజుల్లోనే భారీగా పెరిగిన ధర మహారాష్ట్ర నుంచి తగ్గిన సరఫరా డిమాండ్ పెరగడంతో రేట్లూ పెరుగుతున్నయ్ హైదరా

Read More

మూడోసారి అధికారంలోకి రాగానే  హామీలన్నీ నెరువేరుస్తాం .. ప్రజా ఆశ్వీరాధ సభల్లో సీఎం విజ్ఞప్తి

ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలి  కోదాడ/తుంగతుర్తి/రాజాపేట/యాదగిరిగుట్ట : వెలుగు : బీఆర్​ఎస్​ మూడోసారి అధికారంలోకి రాగానే హామీలతో

Read More

జోరుగా జంపింగ్‌‌లు..కరీంనగర్ జిల్లాలో పార్టీలు మారుతున్న లీడర్లు

    టికెట్ రాక కొందరు, టికెట్ కోసం మరికొందరు, పార్టీలో ఇమడలేక ఇంకొందరు     పోటీ పడి నేతలను చేర్చుకుంటున్న పార్టీలు

Read More

డోర్నకల్‌‌పై వీడని సస్పెన్స్‌‌ .. రామచంద్రునాయక్‌‌, నెహ్రూ నాయక్‌‌ మధ్య పోటాపోటీ

రెండు విడతల్లోనూ డోర్నకల్‌‌ క్యాండిడేట్‌‌ను ప్రకటించని కాంగ్రెస్‌‌  ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలో ఒక్కటే

Read More

పాలమూరు కాంగ్రెస్​లో కుదుపు

    పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం     బీఆర్ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్​  &n

Read More

బీజేపీలో ఆ రెండు స్థానాలపై సస్పెన్స్

బీజేపీ ఆశావహుల్లో ఆందోళన మూడో లిస్ట్ కోసం ఎదురు చూపులు జనసేన పొత్తుతో మారనున్న సమీకరణలు సిద్దిపేట, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన

Read More

కామారెడ్డిపైనే బీఆర్ఎస్ ఫోకస్ .. మూడు రోజుల పాటు పర్యటించనున్న పార్టీ ముఖ్యనేతలు

నేడు బాన్సువాడ, జుక్కల్​నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్​  రేపు, ఎల్లుండి కామారెడ్డిలో  కేటీఆర్​ మకాం కామారెడ్డి, వెలుగు: : సీఎం కేసీఆర

Read More

నాలుగు దఫాలుగా..వారే ప్రత్యర్థులు

   ఆదిలాబాద్, నిర్మల్ సెగ్మెంట్​లో మరోసారి బరిలో ఆ నలుగురు     ఎన్నిసార్లు ఓడినా పట్టు విడవకుండా పోటీకి సై   

Read More

రెండుసార్లు అధికారం ఇచ్చినా..కేసీఆర్ ఒక్క హామీ నెరవేర్చలేదు : రేవంత్రెడ్డి

రెండు సార్లు అధికారం వచ్చినా సీఎంకేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోతుంటే..

Read More

Andhra Train Accident: విజయనగరం రైలు ప్రమాదంలో 8కి చేరిన మృతులు

విజయనగరం  జిల్లా  చినరావుల పల్లి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృతిచెందినట్లు అధ

Read More

బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం : బండి సంజయ్

హైదరాబాద్​ పాతబస్తీలో సభ పెడితే తన భార్య తల నరికేస్తామని, తమ పిల్లలను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పారు. అయినా

Read More

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం: మల్లిఖార్జున్ ఖర్గే

మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మ

Read More