తెలంగాణం
బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి ఆగ్రహం
హనుమకొండ జిల్లా : మహిళలపై వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు. శాయంపేట మండలంలో బతుకమ్మ చీరల పంపణి కార్యక్రమంలో గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక
Read Moreహోదా మరచి మోదీ దిగజారి మాట్లాడారు : కడియం
జనగామ జిల్లా : ఇందూరు బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజకీ
Read Moreట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం వద్ద కొత్త మనోహర్ రెడ్డి దీక్ష
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ లుంబిని పార్క్ లో కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి ఆందోళన చేపట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంట
Read Moreటీఎస్పీఎస్సీని రద్దు చేయాలి... రాష్ట్రపతి, గవర్నర్కు నిరుద్యోగుల ఉత్తరాలు
తెలంగాణలో నిరుద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. టీఎస్పీఎస్సీలో జరుగుతున్న అవకతవకలకు, లీకేజీలకు సంబంధించి కమిషన్ బోర్డును ప్రక్షాళన చేయాలన
Read Moreసీఎం కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారు : ఎంపీ అర్వింద్
పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై క
Read Moreఇది ఫైనల్ : తెలంగాణ ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైపోయింది.. అతి ముఖ్యమైన ఓటర్ల జాబితా ఫైనల్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఓటర్లు 3 కోట్ల 17 లక్షల 17 వేల 38
Read Moreవినూత్నంగా మిడ్ డే మీల్స్ కార్మికుల నిరసన
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో మిడ్ డే మీల్స్ కార్మికురాలు వినూత్నంగా నిరసన తెలిపారు. పూనకం వచ్చి ఎల్లమ్మ తల్లి రూపంలో దేవుడు వచ్చినట్లు ఓ కార్మిక
Read Moreపసుపుబోర్డుతో రైతుల చిరకాల కల నెరవేరింది : కిషన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే కృష్ణా జ
Read Moreఏపీ, తెలంగాణ నీళ్ల పంచాయితీపై కొత్త ట్రిబ్యునల్..
ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల పంపిణీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదిలో ఏపీ, తెలంగాణ వాటాలు తేల్చే అంశాన్ని బ్రజేశ్
Read Moreఈటెల తిరుగుబాటుతో కేటీఆర్ సీఎం కాలేదు అక్కడ మోడీ..ఇక్కడ కేడీ ఇద్దరు ఒకటే
మోడీ, కేడీ (కేసీఆర్) ఇద్దరు ఒకటే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ గెలవొద్దు అని బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయని మండి
Read Moreలోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదిరింది : రేవంత్ రెడ్డి
సీఎం కేసీఆర్ బాస్ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఖాయమని.. ఈ విషయాన్ని బీఆర్ఎ
Read Moreములుగులో గిరిజన యూనివర్సిటీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం
ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సి
Read Moreఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు : హరీశ్ రావు
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కాంగ్రెస్ గెలిచేది లేదు.. బీజేపీ లేచేది లేదన్నారు మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని చెప్పారు.
Read More












