తెలంగాణం
ఎన్నికల్లో ఆగం కావొద్దు.. మనస్సుకు నచ్చినట్టు ఓటు వేయండి : కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా : రూపాయి లంచం లేకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. తమ ఎమ్మెల్యేలతో తనకు
Read Moreకాంగ్రెస్ అంటే శనేశ్వరం.. కేసీఆర్ అంటే కాళేశ్వరం : కేటీఆర్
జగిత్యాల జిల్లా : కాంగ్రెస్ అంటే శనేశ్వరం.. కేసీఆర్ అంటే కాళేశ్వరం అని అన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీ అంటే హిందూ, ముస్లిం, ఇండియా, పాక్ యుద్ధాలు తప్ప
Read Moreడబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లొల్లి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
ఖమ్మం టౌన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు రచ్చ రచ్చ చేశారు. వైఎస్సార్ నగర్ లోని 8వ డివిజన్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిం
Read Moreకుటుంబ సభ్యుల్ని ధనవంతుల్ని చేసుకోవడం తప్ప.. తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు
తెలంగాణ బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి పదవుల నుంచి కింద స్థాయి పద
Read Moreకేసీఆర్ ఫ్యామిలీ అవినీతి మొత్తాన్ని కక్కిస్తా : ఒక్క ఛాన్స్ ఇవ్వాలన్న మోదీ
సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. రెండు సార్లు.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని కక్కి
Read Moreకేంద్ర నిధులను బీఆర్ఎస్ సర్కార్ లూటీ చేస్తోంది : మోదీ
తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో ఆస్పత్రులు, కొత్త రైల్వే లైన్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎంతో మంది బలిదాన
Read Moreకేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ నన్ను కల్సిండు
నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ సారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని..కేటీఆర్ ను సీఎం చేస్తానని తనతో చెప్పారని మోదీ తెలిపా
Read Moreకేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం : కిషన్ రెడ్డి
రైతుల సంక్షేమం, మేలు కోసం కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రె
Read Moreబీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్న కార్యకర్తలు
సిద్దిపేటలో బీఆర్ఎస్, బీజేపీ కార్యక్తలు కుర్చీలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సిద్దిపేటలో రైలు ప్రారంభోత్సవ
Read Moreనెర వేరిన కల..సిద్దిపేటలో రైలు పరుగులు...
సిద్దిపేట జిల్లా ప్రజల కల నెరవేరింది. ఎన్నో ఏండ్ల నుంచి వస్తుంది వస్తుంది అనుకుంటున్న రైలు ఎట్టకేలకు కూత పెట్టింది. దశాబ్దాల వాంఛ అక్టోబర్ 3వ తే
Read Moreమేం శంకుస్థాపనలే కాదు..పూర్తి కూడా చేస్తాం.. ఇదే మా వర్క్ కల్చర్
తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. అందుకే రామగుండంలో 800 మెగావాట్ల ఎన్టీపీసీని ప్రా
Read Moreలులూ మాల్ లూటీ చేశారు.. తినేశారు.. తాగేశారు.. ఊడ్చేశారు..
హైదరాబాదీలు మాములోళ్లా ఏంటీ.. కొత్తగా ఏదైనా వస్తే ఎర్రెక్కిపోతారు.. పిచ్చేక్కిపోతారు.. దాని అంతు చూసే వరకు వదలరు.. ఇలాంటి సిట్యువేషన్స్ గతంలో ఐకియా ఓప
Read Moreనిజామాబాద్లో ప్రధాని మోదీ చేసిన ప్రారంభోత్సవాలు..శంకుస్థాపనలు ఇవే
ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 3వ తేదీన మంగళవారం నిజామాబాద్లో పర్యటించారు. మొత్తం రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
Read More












