తెలంగాణం
చెక్కి క్యాంప్లో ఇంటింటికి బీజేపీ ప్రచారం
బోధన్, వెలుగు: బోధన్లోని చెక్కిక్యాంప్ లో ఇంటింటికి బీజేపీ ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ముక్ముమ్మడిగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని తెలిప
Read Moreఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వైన్ షాపులు బంద్
ఆసిఫాబాద్, వెలుగు: టెండర్లలో షాపులు తీసుకొని నడిపించుకుంటుంటే కల్తీ చేస్తున్నారని బద్నాం చేస్తున్నారంటూ వైన్షాపుల యజమానులు వాపోయారు. ఇందుకు నిరసనగా బ
Read Moreకాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టే: డీకే అరుణ
గద్వాల, వెలుగు: కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బుధవారం ఇందువాసి, గద్వాలలోని
Read Moreప్రభుత్వం జీపీ కార్మికులను నమ్మించి మోసం చేసింది : అన్నదాస్ గణేశ్
సిరిసిల్ల, టౌన్ వెలుగు : గతంలో 34 రోజుల జీపీ కార్మికుల సమ్మె లో భాగంగా రాష్ట్ర జేఏసీని చర్చలకు పిలిచి, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుం
Read Moreసీఎం కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి : గంప గోవర్ధన్
భిక్కనూరు,వెలుగు: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్హయాంలో రాష్ట్రం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే
Read Moreతెలంగాణ ఉద్యమ ఊపిరి లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ఆదిలాబాద్ నెట్వర్క్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ల
Read Moreబీహార్ రాష్టానికి చెందిన వ్యక్తి, జీతం సరిపోక దొంగతనం
హాలియా, వెలుగు : జీతం సరిపోక దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జునసాగర్ సీఐ బిసన్న బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. బీహ
Read Moreఅక్టోబర్ 9 నుంచి కిసాన్ మేళా : సుగుణాకర్ రావు
కరీంనగర్ సిటీ, వెలుగు : పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అక్టోబర్ 9 నుంచి 11 వరకు కిసాన్ గ్రామీణ మేళాను నిర్వహిస్తున్నామని మేళా కన్వీనర్ సుగుణాకర్
Read Moreకన్నాల గ్రామంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు భూమి పూజ: దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ శివారులో కేటాయించిన జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బ
Read Moreలింగంపేటలో పట్టాలు ఇవ్వాలని రైతుల ధర్నా
లింగంపేట, వెలుగు: తాము సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్చేస్తూ బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్ల
Read Moreరూ.కోటి 20 లక్షలు ధర పలికిన .. రిచ్మండ్ విల్లా వినాయకుడి లడ్డు
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో గణేషుడి లడ్డూ రికార్డ్ ధర పలికింది. రిచ్ మండ్ విల్లాలో ఏర్పాటుచేసిన వేలంపాటలో వినాయకుడి లడ్డూ కోటి 25
Read Moreసిరిసిల్లలో పవర్లూమ్ కార్మికుడు చనిపోవడంతో బీజేపీ లీడర్ల రూ.30వేల ఆర్థిక సాయం
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికుడు చనిపోవడంతో.. బాధిత కుటుంబానికి బీజేపీ నాయకులు రూ.30వేల ఆర్థిక సాయం అందించారు. బీవండి
Read Moreమోదీ పర్యటనను విజయవంతం చేయాలి : పెద్దోళ్ల గంగారెడ్డి
ఆర్మూర్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబరు 3న నిజామాబాద్ పర్యటనకు వస్తున్నందున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యు
Read More













