తెలంగాణం
అంగన్వాడీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలి: పాయల్ శంకర్
ఆదిలాబాద్, వెలుగు: అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. కలెక్టరేట
Read Moreఛాన్స్ దక్కెది ఎవరికో?..హస్తినకు చేరిన కాంగ్రెస్ షార్ట్ లిస్ట్
టికెట్ కోసం ఆశావహుల పైరవీలు నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కాంగ్రెస్ లీడర్లకు అసెంబ్లీ టికెట్ల టెన్షన్పెరిగింది. దరఖాస్తు
Read Moreగణేష్ నిమజ్జనం.. MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లింపు
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా జిల్లాల నుంచి ట్యాంక్ బండ్ మీదుగా MGBSకు వచ్చే బస్సులను దారి మళ్లించడం జరిగిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ
Read Moreవరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం
‘జై బోలో గణేశ్ మహరాజ్కీ జై, గణపతి బప్పా మోరియా&r
Read Moreదుబాసి దేవేందర్ను రిలీజ్ చేయండి.. ఎన్ఐఏను ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: నిందితులను అరెస్ట్ చేసే సమయంలో రూల్స్ పాటించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా అరెస్ట్
Read Moreసెంటిమెంట్ నుంచి ప్రెస్టీజ్ ఇష్యూగా.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే
ఆది దంపతుల అపురూప పుత్రుడు వినాయకుడంటే అందరికీ ఇష్టమే. ఆయన ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రమే. లడ్డూ వేలం పాట అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది.. బాలా
Read Moreచదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: పద్మా దేవేందర్ రెడ్డి
మెదక్ టౌన్, వెలుగు: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
Read Moreఎస్టీ కమిషన్ ఏర్పాటుపై కౌంటర్ వేయండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎస్టీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని చీఫ్ జ
Read Moreపోలవరం బ్యాక్వాటర్పై మా అభ్యంతరాలు పట్టించుకోవట్లే: సీడబ్ల్యూసీకి రాష్ట్ర ఈఎన్సీ లెటర్
హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కేంద్ర జల సంఘానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లెటర్
Read Moreవట్టె జానయ్యను అరెస్ట్ చేయొద్దు.. సర్కార్కు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ మాజీ నేత వట్టె జానయ్యను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. తనపై
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య
భీమదేవరపల్లి, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (38) తనకున్న 20 గ
Read More33 మంది తెలంగాణ నేతన్నలకు .. కేంద్రం రూ.30 లక్షల సాయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు పొందిన నేతలన్నలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. ఇ
Read Moreఢిల్లీలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధానిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ తెలంగాణ భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం రాష్
Read More













