V6 News

తెలంగాణం

గ్రూప్​1 పై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి

కొహెడ, వెలుగు : గ్రూప్​1 ఎగ్జామ్​పై సీబీఐతో ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్​ చేస్తూ  గురువారం కొహెడలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం ప

Read More

జడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో  క్లారిటీ : మల్లురవి

జడ్చర్ల టౌన్​,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో  హైకమాండ్​ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్​

Read More

భూత్పూర్ లో మోదీ సభను విజయవంతం చేయాలి

ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు,  ఆచారి కోరారు. గురువారం పట

Read More

అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

Read More

ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ : శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు :  అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలతో  ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మంత్రి  శ్రీనివాస్ గౌడ్  అన్

Read More

ప్రజలు ప్రతిపక్షాలను నమ్మట్లే: బొల్లం మల్లయ్య యాదవ్​

కోదాడ, వెలుగు : రాష్ట్రంలో ప్రజలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారు తప్ప ప్రతి పక్షాలను నమ్మడం లేదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అ

Read More

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బిజీబిజీ.. రాహుల్తో మైనంపల్లి భేటీ

ఢిల్లీలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం,

Read More

రూ.425 కోట్లతో మిషన్ భగీరథ : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు:  జిల్లా కేంద్రంలో  తాగునీటి సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు రూ.425 కోట్లతో ప్రత్యేకంగా మిషన్ భగీరథ పథకం చేపట్టామని  వ్యవ

Read More

చింతలపాలెం కాంగ్రెస్ నాయకుల్ని వేధిస్తున్నరు

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : అధికార పార్టీ లీడర్లు కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని చింతలపాలెం కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. గురువారం చింతలపాలె

Read More

Telangana Tour : ఈ వీకెండ్ మంచిర్యాల చూసొద్దామా.. మంచిగుంటది

ప్రకృతి ఒడిలో సేదతీరాలని, అడవిజంతువులు, రంగురంగుల పక్షుల్ని చూడాలని ఉందా...! పాలనురగలా కిందకు దుమికే జలపాతం అందాల్ని రెప్పవాల్చకుండా చూడాలి అనిపిస్తోం

Read More

తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది: గుత్తా సుఖేందర్ రెడ్డి

నార్కట్​పల్లి,వెలుగు: సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం  నకిరేకల

Read More

కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలి: హరిశంకర్ గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు : రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదగాని హరిశ

Read More

గ్రాండ్​గా వట్టే జానయ్య యాదవ్ బర్త్​డే

సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఆయన  నివాసంలో 13వ వార్డు కౌన్సిలర్ వట్టే రేణుక,

Read More