శేరిలింగంపల్లి భారత్ బంద్ లో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రోడ్డుపై ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ప్రశ్నించారు సామాన్య వ్యక్తి . ధర్నా కోసం టైం పెట్టారు కదా.. ముందే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. దీంతో ప్రశ్నించిన వ్యక్తిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. అంతే కాదు… ఎమ్మెల్యే వెంట ఉన్న కార్యకర్తలు.. ప్రశ్నించిన వ్యక్తిని అక్కడి నుంచి తోసివేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై మండిపడుతున్నారు జనం. బంద్ వల్ల ఆఫీసులకు వెళ్లాలనుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అసలైన రైతులు శాంతియుతంగా బంద్ లో పాల్గొంటుండగా.. పార్టీల నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు ప్రజలు.
శేరిలింగంపల్లి భారత్ బంద్ లో ఉద్రిక్తత : వ్యక్తిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే
- హైదరాబాద్
- December 8, 2020
లేటెస్ట్
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
- ఎమ్మెల్సీ పోలింగ్ రోజు హాఫ్ డే లీవ్ ఇవ్వాలి
- 749 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టివేత
- బీఆర్ఎస్లో.. గ్రాడ్యుయేట్ వార్
- రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్
- కిర్గిస్తాన్లో అల్లర్లు.. బయట అడుగుపెట్టొద్దు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!