రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది

రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది

రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, విద్యావాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బీసీ నిరుద్యోగ, విద్యార్ధి సంఘాల నేతలతో  కలిసి హైదరాబాద్ లో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.స్కూళ్లు ప్రారంభమైనా విద్యావాలంటీర్లను రెన్యువల్ చేయకపోవడం దారుణమన్నారు బీసీ నిరుద్యోగ, విద్యార్ధి సంఘాల నేతలు.