ఉద్యోగుల సమస్యలపై ఆందోళనకు సిద్దమవుతోంది టీఎన్జీవో. ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ భేటీ అయిన టీఎన్జీవో నేతలు తమ సమస్యల పరిష్కారం కోసం సీఎస్ ఎస్. కే. జోషిని కలవాలని నిర్ణయించారు. సీఎస్ ను కలిసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లయిన తమ సమస్యలను పరిష్కరించడం లేదన్నారు ఉద్యోగులు. హెల్త్ స్కీం, పీఆర్ సీ, ఐఆర్, సీపీఎస్ రద్దు వంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలో ఉద్యోగులను ఆర్డర్ టూ సర్వ్ ద్వారా ఎంపిక చేసినా ఇప్పటికీ పర్మినెంట్ పోస్టింగులు ఇవ్వలేదన్నారు ఉద్యోగులు.
ఉద్యోగుల డిమాండ్లపై సీఎస్ ను కలవనున్నటీఎన్జీవో
- తెలంగాణం
- May 25, 2019
మరిన్ని వార్తలు
-
బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయింది: షబ్బీర్ అలీ
-
Kalvan OTT Official: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ కల్వన్..తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
-
T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
లేటెస్ట్
- బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయింది: షబ్బీర్ అలీ
- Kalvan OTT Official: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ కల్వన్..తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
- క్రైం బ్రాంచి పోలీసులమని బెదిరించి ..రూ.25 లక్షలు ఎత్తుకెళ్లారు
- T20 World Cup 2024: రిజర్వ్ డే లేదు.. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్లో కీలక మార్పు
- V6 DIGITAL 14.05.2024 EVENING EDITION
- వింత కేసు.. కుర్కురే తీసుకురాని భర్త.. విడాకులు కోరిన భార్య
- ఏపీ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్.. చేతులు మారనున్న వేల కోట్లు!
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు