కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. కిషన్ రెడ్డి ప్రచారానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పాటు తోసుకున్నారు. ఘర్షణలో ఓ TRS కార్యకర్త రెచ్చిపోయి SI కాలర్ పట్టుకున్నాడు. టీఆర్ఎస్ కార్యకర్తల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తాము అనుమతి తీసుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటే కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఐ, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రమంత్రిగా తాను వస్తే రక్షణ కల్పించే తీరు ఇదేనా అని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
కిషన్ రెడ్డి ప్రచారాన్నిఅడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం
- తెలంగాణం
- October 23, 2021
లేటెస్ట్
- అకాల వర్షంతో నేలరాలిన మామిడి.. తడిసిన వడ్లు
- యూపీలో భారీ అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- టార్గెట్ సర్కారీ జాబ్
- రామనవమి వేడుకల్లో బీజేపీ హింసను ప్రేరేపించింది : బెంగాల్ సీఎం మమత
- అగ్రికల్చర్ కోర్సులకు ఐకార్
- మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు
- ఉపాధి కూలీల మీద పడ్డ బండరాయి
- 50 ఫోన్లు రికవరీ...బాధితులకు అందజేత
- బాలానగర్ లో గంజాయి పట్టివేత
- సికింద్రాబాద్ స్థానానికి 10 నామినేషన్లు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి