న్యూఢిల్లీ, వెలుగు: ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేరని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, ఉమ్మడి కార్యాచరణతో బీజేపీని ఓడించవచ్చని చెప్పారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా ఏకతాటిపైకి రావాలని కోరారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిశానని, త్వరలో జరగనున్న గ్లోబల్ ఎకనమిక్ సమ్మిట్ హైదరాబాద్లోనే నిర్వహించాలని కోరానన్నారు.
టీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటూ గెల్వదు
- తెలంగాణం
- June 17, 2022
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు