హైదరాబాద్, వెలుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషల్ బస్సులకు ఈసారి కూడా అడిషనల్ చార్జీలు వసూలు చేయడం లేదని ప్రకటించింది. ఈ సంక్రాంతికి మొత్తం 3,800 స్పెషల్ బస్సులను వివిధ రాష్ట్రాలకు ఆర్టీసీ తిప్పనుంది. జనవరి రెండో వారం నుంచి వారం రోజులు స్పెషల్ బస్సులను నడిపేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది దసరా పండుగ సమయంలోనూ అడిషనల్ చార్జీలను ఎత్తేశారు. సంక్రాంతికి మన రాష్ట్రం నుంచి ఏపీ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఇందులో అధిక శాతం బస్సులు ఏపీకే కేటాయించారు. ఇప్పటికే ఆన్లైన్ రిజర్వేషన్లు ఓపెన్ అయ్యాయి. కాగా, ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం మాత్రం టికెట్ రేట్లను విపరీతంగా పెంచేశాయి.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఓ శుభవార్త
- తెలంగాణం
- December 28, 2021
లేటెస్ట్
- అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు : హైకోర్టు
- ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి : హనుమంత్ జెండగే
- ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం!
- తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్
- ఆపరేషన్ పాలమూరు.. రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు
- సీఎం రేవంత్ -గడ్డం వంశీ | అమిత్ షాపై కేసు | కేసీఆర్ -ఫోన్ ట్యాపింగ్ | రాహుల్ నామినేషన్ | V6 తీన్మార్
- పేదల బతుకులపై ఎండదెబ్బ!
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్రెడ్డి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు