ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. గోంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందగా మిగిలిన వారు పరారయ్యారు. మృతుల్లో కొంటా ఏరియా కమాండ్ కవాసి హుంగా కూడా ఉన్నారు. ఘటనాస్థలంలో మావోయిస్టుల ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పరారైన మావోల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సుక్మా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు.
ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతం
- దేశం
- August 24, 2021
లేటెస్ట్
- రికార్డు స్థాయిలో GST వసూళ్లు
- Shalini-Ajith Kumar: అజిత్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య షాలిని..ప్రేమతో ఇండియాని చుట్టేస్తాడేమో!
- లోక్సభ ఎన్నికలను.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినం : వికాస్రాజ్
- దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..
- T20 World Cup 2024: రింకూ సింగ్ ఎక్కడ..? చెత్త సెలక్షన్ అంటూ బీసీసీఐపై కృష్ణమాచారి ఫైర్
- ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రిప్ల్లై
- ఎర్ర మాంసం Vs తెల్ల మాంసం.. ఇందులో ఏది బెటర్..
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా షెడ్యూల్, చరిత్ర వివరాలు ఇవే
- ఎంపీగా గెలిపిస్తే ముంపు బాధితుల సమస్యలు తీరుస్తా : గడ్డం వంశీకృష్ణ
- కార్మికులకు మేడే గొప్ప పండుగ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా