వెలుగు ఓపెన్ పేజ్
విశ్లేషణ: దళితులకు కాంగ్రెస్ మళ్లా దగ్గరైతదా?
కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా దళితులే వెన్నెముక. జాతిపిత మహాత్మాగాంధీ తన పొలిటికల్ మిషన్ అయిన దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి సమాంతరంగా అంటరానితనా
Read Moreవిశ్లేషణ: రాష్ట్రం వచ్చి ఏడేళ్లయినా మార్పు లేదు
తెలంగాణ ఏర్పాటై ఏడున్నరేండ్లు కావొస్తున్నా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల బతుకుల్లో మార్పు కనిపించడం లేదు. కేసీఆర్నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం బీస
Read Moreగడీలపాలన విముక్తి కోసమే.. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర
గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వెల
Read Moreఅంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలె
డబ్బు, అధికారం, కులం, మతం అన్ని రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న నేటి పరిస్థితుల్లో అంబేద్కర్ ఆశయాలను మరింత నిబద్ధతతో అమలు చేయాల్సిన అవసరాన్ని చెబుతున్
Read Moreవిశ్లేషణ: రాజకీయ లబ్ధి కోసమే వడ్ల డ్రామా!
ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న ముచ్చట మరిచిన కేసీఆర్ స్వార్థ రాజకీయాల కోసం లక్షల మంది రైతుల జీవితాలతో చెలగాటం ఆడారు. వరి వేయవద్దని
Read Moreవిశ్లేషణ: ఎస్జీటీ పోస్టులు డీఎడ్ అభ్యర్థులకే దక్కాలె
సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)పోస్టులకు డిప్లొమా ఇన్ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని 2011లో సుప్రీంకోర్టు స్పష్ట
Read Moreవిశ్లేషణ: పంచాయితీ ఆపి వడ్లు కొనాలె
బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి లెటర్ రాసి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వడ్లు కొనాల్సింది పోయి ధర్నాలు చేస్తుండటం బాధాకరం. సమస్యకు పరిష్క
Read Moreవిశ్లేషణ: ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల సక్సెస్ డౌటే
ఎప్పుడూ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ.., కేంద్ర ఆధిపత్యాన్ని ఒప్పుకోబోమని చెప్పే పలు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ఢిల్లీ వైపు చూస్తుండటం కొ
Read Moreకుల వివక్షపై పోరాడిన జ్యోతిబా పూలే
బడుగులు, దళితులు అంతా మహాత్మా అని గర్వంగా పిలుచుకునే వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే. కులం పేరుతో ఎన్నో ఏండ్లుగా అణచివేతకు గురవుతున్న వెనుకబడిన, బలహీన వ
Read Moreప్రత్యామ్నాయ పంటలకు ధర ఏది?
యాసంగిలో వడ్లు కొనబోమని... ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం చెబితే.. రైతులు ఈసారి వరికి బదులు ఇతర పంటలు సాగు చేశారు. పల్లి, మక్క, శనగ, పొద్దుతిరుగ
Read Moreవిశ్లేషణ: అగ్ర రాజ్యాలను నమ్ముకుంటే అంతే సంగతులా?
తమ స్వార్థం, అవసరాల కోసం ఇతర దేశాలను దగ్గరకు తీసి ఆపద సమయంలో వదిలేయడం అగ్ర రాజ్యాలుగా పేరున్న అమెరికా, చైనాలకు అలవాటు. తాజా ఉక్రెయిన్ ఘటన సహా చరిత్రన
Read Moreవిశ్లేషణ: ప్రైవేటు బడులకు, సర్కార్ స్కూళ్లకు పెద్ద తేడా లేదు
తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు శక్తికి మించి ఖర్చు పెడుతున్నారు. విద్యార్థులు కూడా అన్ని సబ్జెక్టుల్లో పాస్ అవుతున్నారు. కానీ అందులో పనికొచ్
Read Moreరాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలె
ప్రపంచం మొత్తం మీద భారత ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి డా.బీ ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం. అయితే స్వాతంత్ర్యం వచ్చ
Read More












